TS News: మహబూబాబాద్‌లో దొంగల బీభత్సం

ABN , First Publish Date - 2022-12-27T09:24:29+05:30 IST

జిల్లాలోని బయ్యారం మండలంలో దొంగల బీభత్సం సృష్టించారు.

TS News: మహబూబాబాద్‌లో దొంగల బీభత్సం

మహబూబాబాద్: జిల్లాలోని బయ్యారం మండలంలో దొంగలు బీభత్సం సృష్టించారు. లక్మీనరసింహపురం గ్రామంలో తాళం వేసిన ఇంట్లోకి దుండగులు చోరీకి తెగబడ్డారు. దాదాపు 20 తులాల బంగారం, రూ.2 లక్షల నగదును అపహరించారు. ఇంట్లోని బీరువాను ఎత్తుకెళ్లిన దుండగులు పంటపొలాల్లో పడేశారు. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2022-12-27T09:24:30+05:30 IST