Share News

Kotamreddy Sridhar Reddy : రైతులు నీటి కోసం వస్తే మీకొచ్చిన ఇబ్బందేంటి?:

ABN , First Publish Date - 2023-11-14T12:52:23+05:30 IST

సోమశిల జలాశయంలో 40 టీఎంసీల నీరు అక్రమంగా తరలిపోయిందని.. దీనిపై వెంటనే విచారణ జరపాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. ఐఏబీ సమావేశంలో కోటంరెడ్డి మాట్లాడుతూ.. రైతులు నీటి కోసం వస్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నిస్తున్నారు. రైతులని పోలీసులు అడ్డుకుని నిర్బంధించడం సిగ్గుచేటన్నారు. రూరల్ నియోజకవర్గంలో సాగునీటి సమస్యలని వెంటనే పరిష్కరించాలన్నారు.

Kotamreddy Sridhar Reddy : రైతులు నీటి కోసం వస్తే మీకొచ్చిన ఇబ్బందేంటి?:

నెల్లూరు : సోమశిల జలాశయంలో 40 టీఎంసీల నీరు అక్రమంగా తరలిపోయిందని.. దీనిపై వెంటనే విచారణ జరపాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. ఐఏబీ సమావేశంలో కోటంరెడ్డి మాట్లాడుతూ.. రైతులు నీటి కోసం వస్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నిస్తున్నారు. రైతులని పోలీసులు అడ్డుకుని నిర్బంధించడం సిగ్గుచేటన్నారు. రూరల్ నియోజకవర్గంలో సాగునీటి సమస్యలని వెంటనే పరిష్కరించాలన్నారు. నీటిపారుదల శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కోటంరెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-11-14T12:52:24+05:30 IST