TS News: అప్పటికల్లా 500 ఎలక్ట్రిక్ బస్సులను తీసుకోస్తాం: మంత్రి పువ్వాడ

ABN , First Publish Date - 2023-05-16T17:34:05+05:30 IST

ఎలక్ట్రిక్ బస్సుల్లో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) తెలిపారు.

TS News: అప్పటికల్లా 500 ఎలక్ట్రిక్ బస్సులను తీసుకోస్తాం: మంత్రి పువ్వాడ

హైదరాబాద్: ఎలక్ట్రిక్ బస్సుల్లో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) తెలిపారు. ప్రయాణికులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నవంబర్, డిసెంబర్ లోపు 500 ఎలక్ట్రిక్ బస్సులను తీసుకోస్తామని, త్వరలో 10 డబుల్ డెక్కర్ బస్సులను తీసుకొస్తామన్నారు. హైదరాబాద్ (Hyderabad)లో ఎలక్ట్రికల్ బస్సులను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. వాటిని మెట్రో స్టేషన్‌కు అనుసంధానం చేస్తామని తెలిపారు.

Updated Date - 2023-05-16T17:45:15+05:30 IST