Paddapalli Dist.: భట్టుపల్లి గ్రామంలో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2023-05-11T14:29:06+05:30 IST

పెద్దపల్లి జిల్లా: మంథని మండలం, భట్టుపల్లి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. కన్న కూతురు రజిత (10)ని తండ్రి గుండ్ల సదయ్య గొడ్డలితో నరికి చంపాడు.

Paddapalli Dist.: భట్టుపల్లి గ్రామంలో ఉద్రిక్తత

పెద్దపల్లి జిల్లా: మంథని మండలం, భట్టుపల్లి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. కన్న కూతురు రజిత (10)ని తండ్రి గుండ్ల సదయ్య గొడ్డలితో నరికి చంపాడు. కుమార్తెను చంపిన తర్వాత అదే గ్రామంలో మరో వ్యక్తి శ్రీనివాస్‌పై దాడి చేశాడు. అతని మానసిక స్థితి సరిగా లేక గ్రామంలో జనాలపై తరచుగా దాడులు చేస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సదయ్యని అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితున్ని తమకు అప్పగించాలని కోరుతూ గ్రామస్తులు పోలీసులను అడ్డుకుని.. వారిపై కారం చల్లారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2023-05-11T14:29:06+05:30 IST