Home » Crime
రియల్ఎస్టేట్ వివాదాలతో కిడ్నాపై.. ఆపై దారుణ హత్యకు గురైన సూర్యాపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వడ్డె ఎల్లయ్య మృతదేహం లభ్యమైంది. ఇరవై రోజుల క్రితం ఎల్లయ్య ప్రత్యర్థి, నాగారం మండలం మాచిరెడ్డిపల్లికి చెందిన శ్రీకాంతాచారి పథకం ప్రకారం అతణ్ని ఆంధ్రప్రదేశ్లోని జగ్గయ్యపేటకు రప్పించి, అపహరించి,
హైదరాబాద్: కుక్కల దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. పెద్ద అంబర్ పెట్ మున్సిపాలిటీలోని సూర్య వంశీ గార్డెన్లో నాలుగు సంవత్సరాల చిన్నారి రిషిపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈ దాడిని గమనించిన స్థానికులు కుక్కలను వెంబడించడంతో చిన్నారికి ప్రాణ పాయం తప్పింది.
కామారెడ్డి జిల్లా: తాడ్వాయి మండలం, దేవాయిపల్లి గ్రామ శివారులో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రమాణిస్తున్న హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్(45) మృతి చెందారు.
హైదరాబాద్: ఫిలింనగర్లోని మూన్షైన్ పబ్లో అర్థరాత్రి మద్యం మత్తులో ఆకతాయిలు వీరంగం సృష్టించారు. పబ్లో పీకల దాకా మద్యం తాగిన కొందరు యువకులు ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించారు.
ముదిగుబ్బ, ఏప్రిల్ 27: మండలంలోని మలకవేముల క్రాస్లో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటానంటూ సెల్టవర్ ఎక్కి హల్చల్ చేసినట్లు పట్నం పోలీసులు తెలిపారు. వారి వివరాల మేరకు.. మలకవేముల క్రాస్లో సమీప ఇళ్లల్లోని వారు ఒకరికొకరు తరచూ గొడవలు పడేవారు. కాగా శనివారం ఉదయం నాగరాజు నాయక్ అనే వ్యక్తికి పక్కింటి వాళ్లతో గొడవ జరిగింది. ఈ క్రమంలో పక్కింటి వాళ్లు పోలీ్సస్టేషనలో ఫిర్యాదు చేయడానికి వెళ్లారు.
మండల పరిధిలోని కేఎస్ దొడ్డి గ్రామానికి చెందిన ఈఽశ్వరప్ప(40) వడదెబ్బతో మృతి చెందాడు. గ్రామ సమీపంలోని కొండపై ఉన్న తమ ఇలవేల్పు దర్శనానికి శుక్రవారం కాలినడకన వెళ్లివచ్చిన ఈశ్వరప్ప తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం అతన్ని శుక్రవారం ..
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావును భారత్కు రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
పుట్టపర్తి రూరల్, ఏప్రిల్ 26: అనుమానం పెనుభూతంగా మారడంతో భర్తచేతిలో భార్య దారుణహత్యకు గురైంది. ఈ విషాదకర ఘటన మండలంలోని వెంగళమ్మచెరువులో శుక్రవారం చోటుచేసుకుంది. పుట్టపర్తి రూరల్ పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన ్నాయి.
జనంలో ఇంకా మార్పు రాలేదు. కొడుకులకు దీటుగా, ఆ మాటకొస్తే.. కొడుకులకు మించి కూతుళ్లు దూసుకుపోతున్నా.. ఆమెపట్ల ఇంకా వివక్ష కొనసాగుతోంది. వారసుడు కావాలి అనే యావలో.. కూతురు అని తెలియగానే గర్భంలోనే ప్రాణం తీస్తున్నారు. లింగ నిర్ధారణ నేరమని తెలిసినా.. కాసులకు కక్కుర్తిపడి కొన్ని స్కానింగ్ సెంటర్లలో చెప్పేస్తున్నారు. భ్రూణ హత్యలకు పరోక్షంగా సహకరిస్తున్నారు. అలాంటి ఘటనే గుంతకల్లులో జరిగింది...
కొమురం భీం: జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. బెజ్జురు మండలం, పోతేపల్లి సమీపంలో రెండు ద్విచక్రవాహనాలు ఢీ కొన్నాయి.