Share News

TS POLICE: నారాయణపేట జిల్లాలో ఉద్రికత్త.. పోలీసులు రైతుల మధ్య ఘర్షణ

ABN , First Publish Date - 2023-10-22T18:47:20+05:30 IST

జిల్లాలోని మరికల్‌ మండలం చిత్తనూరులో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రసాయన వ్యర్థాల ట్యాంకర్లను రైతులు అడ్డుకున్నారు.పోలీసులు రైతులపై లాఠీచార్జ్‌ చేశారు.

TS POLICE: నారాయణపేట జిల్లాలో ఉద్రికత్త.. పోలీసులు రైతుల మధ్య ఘర్షణ

నారాయణపేట: జిల్లాలోని మరికల్‌ మండలం చిత్తనూరులో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రసాయన వ్యర్థాల ట్యాంకర్లను రైతులు అడ్డుకున్నారు.పోలీసులు రైతులపై లాఠీచార్జ్‌ చేశారు. రైతులు ఆగ్రహంతో పోలీస్‌ వాహనాలు తగులబెట్టారు. పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. చిత్తనూరులో పోలీసుల బలగాలు భారీగా మోహరించాయి. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

Updated Date - 2023-10-22T19:00:54+05:30 IST