Share News

GANESH FESTIVAL : మట్టి వినాయకుడిని పూజిద్దాం

ABN , Publish Date - Sep 04 , 2024 | 12:09 AM

మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని రక్షి ద్దాం అంటూ స్ధానిక మున్సిపల్‌ కార్యాలయంలో మున్సిపల్‌ కమిషషర్‌ జబ్బర్‌ మీయా ఆధ్వర్యంలో పోస్టర్లను మంగళవారం ఆవిష్కరించారు. రానున్న వినా యక చవతి పండుగ సందర్భంగా ప్రజలు, రసాయనాలతో చేసిన వినాయక ప్రతిమలు కాకుండా మట్టి వినాయకులను మాత్రమే పూజించాలని ఆయన కోరారు.

GANESH FESTIVAL : మట్టి వినాయకుడిని పూజిద్దాం
Municipal Commissioner Jabbar Mea unveiling the posters

గుత్తి, సెప్టెంబరు3: మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని రక్షి ద్దాం అంటూ స్ధానిక మున్సిపల్‌ కార్యాలయంలో మున్సిపల్‌ కమిషషర్‌ జబ్బర్‌ మీయా ఆధ్వర్యంలో పోస్టర్లను మంగళవారం ఆవిష్కరించారు. రానున్న వినా యక చవతి పండుగ సందర్భంగా ప్రజలు, రసాయనాలతో చేసిన వినాయక ప్రతిమలు కాకుండా మట్టి వినాయకులను మాత్రమే పూజించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సచివాలయ క్లర్క్‌ ఇమామ్‌హేసేన, ఆర్‌ఐ షేక్షావలి, సిబ్బంది చంద్రశేఖర్‌, రాజగోపాల్‌, నరేష్‌, తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 04 , 2024 | 12:09 AM