Share News

Raghurama: కూటమికి 125 సీట్లు పక్కా: రఘురామకృష్ణంరాజు

ABN , Publish Date - May 17 , 2024 | 01:53 PM

తిరుపతి: 125 నుంచి 150 స్థానాల్లో కూటమి గెలుస్తుందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబంతో సహా అభిషేక సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.

Raghurama: కూటమికి 125 సీట్లు పక్కా: రఘురామకృష్ణంరాజు

తిరుమల: 125 నుంచి 150 స్థానాల్లో కూటమి (Kutami) గెలుస్తుందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు (MP Raghurama Krishnamraju) ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం ఆయన తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబంతో సహా అభిషేక సేవ (Abhishek Seva)లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రానికి మంచి రోజులు రావాలని, ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ప్రమాణస్వీకారం చేయాలని స్వామి వారిని కోరుకున్నట్లు తెలిపారు. వైసీపీ 25 నుంచి 40 సీట్లకే పరిమితం అవుతుందని రఘురామ జోష్యం చెప్పారు. సీఎం జగన్ (CM Jagan) మాట నిజమవుతుందో లేక తన మాట నిజమవుతుందో జూన్ 4న తెలుస్తుందని ఆయన అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ దుర్మార్గపు పాలన అంతం కావాలని ప్రజలు ఓటు వేశారు: బోండా ఉమా

వైసీపీ గూండాలకు రోజులు దగ్గరపడ్డాయి: విష్టుకుమార్ రాజు

పల్నాడు జిల్లా: సర్పంచ్ ఇంటిపై వైసీపీ దాడి..

పిన్నెల్లిని అరెస్ట్ చేస్తేనే దాడులు ఆగుతాయి: చంద్రబాబు

విధుల్లో చేరిన గంగవరం పోర్ట్ ఉద్యోగులు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 17 , 2024 | 03:38 PM