Home » Chittoor
తిరుమల వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ సందర్భంగా జనవరి 8న తిరుపతిలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి కమిషన్ చైర్మన్ జస్టిస్ సత్యనారాణమూర్తి మూడో దశ విచారణ చేయనున్నారు. ఈ క్రమంలో ఈ నెల 17న విచారణకు రావాలంటూ జిల్లా కలెక్టర్, టీటీడీ ఈవో, ఎస్పీకి సమన్లు జారీ చేశారు.
డమ్మీ తుపాకులతో ఓ షాపులో దోపిడీకి ప్రయత్నించిన దొంగలు స్థానికుల అప్రమత్తతతో దొరికిపోయారు. దివాళా తీసిన ఒక వ్యాపారే ఈ దోపిడీ ప్రయత్నానికి సూత్రధారి కావడం గమనార్హం.
దోపిడీ కోసం వచ్చిన దొంగలు తెలివిగా తమిళనాడుకు సంబంధించిన ఓమిని వాహనంలో ప్రెస్ బోర్డు వేసుకొని వచ్చారు. ఆ ఓమిని వాహనానికి తమిళనాడులో రిజిస్ట్రేషన్ జరిగినట్లు ఉంది. మొత్తం ఐదుగురు దొంగలను పోలీసులు పట్టుకున్నారు. మరో దొంగ తప్పించుకోవడంతో పోలీసులు రిస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు.
తిరుమలలో చిరుత సంచారం కలకలం రేపింది. అలిపిరి నడక మార్గంలో పిల్లిని చిరుత వేటాడి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లినట్లు మంగళవారం వేకువజాము 1 గంటకు సీసీ కెమెరాలో దృశ్యాలు నమోదయ్యాయి. ఆ దృశ్యాలు చూసి...
Hall ticket issue: ఇంటర్ స్టూడెంట్స్ పట్ల ఓ కాలేజ్ వ్యవహరించిన తీరుతో వారి భవిష్యత్ అంధకారంలోకి వెళ్లిపోయింది. ఎంతో ఉత్సాహంగా పరీక్షలు రాసేందుకు సిద్ధమైన విద్యార్థుల పట్ల కాలేజ్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించింది.
ముందు వెళుతున్న ఆటోను అధిగమించే క్రమంలో రెండు ద్విచక్ర వాహనాలను లారీ ఢీకొన్న ప్రమాదంలో తల్లి, కుమారుడు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
బంగారుపాళ్యం మండలంలోని కామాక్షి సమేత మొగిలీశ్వర స్వామి వార్షిక ఉత్సవాల్లో ఏడవ రోజైన శనివారం పార్వతీపరమేశ్వరుల కల్యాణం అంగరంగవైభవంగా జరిగింది.
CM Chandrababu: వైసీపీ అధినేత వైఎస్ జగన్పై సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద గంగాధరనెల్లూరులో సీఎం పెన్షన్లను పంపిణీ చేశారు.
నెల రోజుల క్రితం పెళ్లిపీటకెక్కాల్సి రోజున కూతురు గూడూరు పంబలేరు వాగులో శవమై తేలింది. అప్పటి నుంచి కుమార్తె జ్ఞాపకాలను మరిచిపోలేక మనోవేదనకు గురైన తండ్రి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకొన్న హృదయ విదారకర ఘటన శుక్రవారం సూళ్లూరుపేటలో చోటుచేసుకొంది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుబు(Chief Minister Nara Chandrababu Naidu) శనివారం చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా జీడీ నెల్లూరులో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు.