Share News

అందరికీ ఆధ్యాత్మికత అవసరం : ఎమ్మెల్యే సత్యప్రభ

ABN , Publish Date - Sep 22 , 2024 | 11:47 PM

ప్రత్తిపాడు, సెప్టెంబరు 22: ప్రతీ ఒక్కరికి ఆధ్యాత్మికత ఎంతో అవసరమని, మానసిక అశాంతి నుంచి బయట పడేందుకు ఆధ్యా త్మికత ఎంతో దోహద పడుతుందని ఎ

అందరికీ ఆధ్యాత్మికత అవసరం : ఎమ్మెల్యే సత్యప్రభ
భక్తులకు అన్నదానం చేస్తున్న ఎమ్మెల్యే

ప్రత్తిపాడు, సెప్టెంబరు 22: ప్రతీ ఒక్కరికి ఆధ్యాత్మికత ఎంతో అవసరమని, మానసిక అశాంతి నుంచి బయట పడేందుకు ఆధ్యా త్మికత ఎంతో దోహద పడుతుందని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా చెప్పారు. మండలంలోని పెదశంకర్లపూడి మెట్టిచింత గ్రామంలో వినాయక ఆలయాన్ని ఆమె సందర్శించి పూజలు చేశారు. వినాయక ఉత్సవాలు ముగింపు సందర్భంగా నిర్వహించిన అన్నదానలో పాల్గొని భక్తులకు అన్నం వడ్డించారు. మెట్టిచింత గ్రామంలో సబ్‌ప్లాన్‌ ఏజెన్సీ గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు పలువురు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో వరుపుల రామకృష్ణ, సూర్నీడి సురేష్‌, జువ్విన తిరుపతిరావు, కందా వీరాస్వామి పాల్గొన్నారు.

Updated Date - Sep 22 , 2024 | 11:47 PM