Home » Kakinada
తాజాగా కాకినాడ జిల్లాలో దారుణం జరిగింది.ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్స్ ఉచ్చులో పడి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. యు.కొత్తపల్లి మండలం రామన్నపాలెంకు చెందిన సింగిరి మళ్ళ సూరిబాబు పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబసభ్యులు అతనిని హుటా హుటిన ఆస్పత్రికి తరలించారు.
అన్నవరం, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుని సన్నిధికి 2024-25 ఆర్థిక సంవత్సరంలో వివిధ విభాగాల ద్వారా రూ.142,89,13,196 ఆదాయం సమకూరగా వివిధ పద్దుల కింద రూ.147,53,85,371 వ్యయం చేసినట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. ఆదాయ మార్గాల్లో వ్రతం
Pithapuram Tension: పిఠాపురంలో ఎమ్మెల్సీ నాగబాబు పర్యటన సందర్భంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ, జనసేన కార్యకర్తల పోటాపోటీ నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది.
కాకినాడ పోర్టు విలువ రూ.2,500 కోట్లు అయినప్పటికీ, వైసీపీ సర్కారు బలవంతంగా 40% వాటాను కేవలం రూ.494 కోట్లకు తీసుకుందని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆరోపించారు. లోక్సభలో కోస్టల్ షిప్పింగ్ బిల్లు 2024పై చర్చ సందర్భంగా, పోర్టు ఆస్తులను రక్షించాల్సిన అవసరం ఉందని కేంద్రాన్ని కోరారు
అన్నవరం, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుని సన్నిధిలో భక్తుల సౌకర్యార్థం పశ్చిమ రాజగోపురం ఎదురుగా సత్యదేవ అతిథిగృహం తొలగించిన ప్రదేశంలో అత్యాధునిక సౌకర్యాల తో 170/100 అడుగులలో రూ.2.40 కోట్లతో టెన్సెల్ షెడ్డు నిర్మాణానికి ప్రముఖ ఫార్మాకంపెనీ లారస్ ల్యాబ్ సీఈవో సత్యనారాయణ చావా, ఎగ్జిక్యూటీవ్ డైరక్టర్ వివి.రవికుమార్ ముందుకొచ్చారు. శనివారం కుటుంబస
పిఠాపురం, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): పిఠాపురంలో అసలు ఏం జరుగుతోంది. ఇన్ని సం ఘటనలు జరుగుతున్నా పోలీసులు ఉదాశీనం గా ఎందుకు ఉంటున్నారు. కఠినంగా వ్యవహరించకపోవడానికి కారణాలు ఏమిటి... అంటూ కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ సీరియస్ అయ్యారు. పిఠాపురంలోని పోలీసు స్టేషన్లల్లో సెటిల్మెంట్లు జరుగుతుండడం, ప్రైవేటు వ్యక్తుల హవా పెరిగిపోవడం, పలు కేసుల్లో ఉన్న అను మానితుడైన వ్యక్తిని రూరల్ ఎస్ఐ ఏకంగా 2 నెలలుగా తన జీ
మొన్న పిఠాపురం రూరల్ ఎస్ఐ.. నేడు కాకినాడ జిల్లా సబ్ రిజిస్ట్రార్, సీనియర్ అసిస్టెంట్.. వరుసగా అవినీతి ముసుగు వేసుకున్న లంచావతరాల గుట్టు బయటపడడం కాకినాడ జిల్లాలో సంచలనమైంది.
అన్నవరం, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): రత్నగిరివాసుడైన సత్యదేవుని ఆలయం పునఃనిర్మించి 13 ఏళ్లు పూర్తిచేసుకుని 14వ ఏటా అడుగిడిన సందర్భాని పురస్కరించుకుని శుక్రవారం ఆల యంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. మూలవరులకు అభిషేకం అనంతరం స్వామివారికి లక్షపత్రిపూ
అన్నవరం, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధిలో మంగళవారం కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ పర్యటించారు. సత్యదేవుని దర్శించిన అనంతరం నిత్యకల్యాణమండపం వద్ద నున్న మరుగుదొడ్లను పరిశీలించారు. అపరిశుభ్ర వాతావరణంపై అసహనం వ్యక్తం చేశారు. స్వామివారి కల్యాణకట్ట వద్ద పరిసరాల అపరిశుభ్రతను గమనించి ప్రతి మంగళవారం స్పెషల్డ్రైవ్ నిర్వహించాలని, పరిసరాల పరిశుభ్రత
బిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కాలయముడిగా మారాడు. అత్యంత క్రూరంగా వారి జీవితాలను చిదిమేశాడు. కాళ్లు చేతులను తాళ్లతో కట్టేసి నీళ్ల బకెట్లో తలను ముంచి ఊపిరి తీసేశాడు. ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు.