Share News

జానపద పురస్కారం అందుకున్న మూల

ABN , Publish Date - Sep 02 , 2024 | 11:28 PM

జానపద సాహిత్య పరిషత, హైదరాబాదు ఆధ్వర్యంలో కూకట్‌పల్లి సింధూరి సంకల్ప లలిత కళానిలయంలో సోమవారం ఉదయం నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పూర్వ ముఖ్య సలహాదారు డాక్టర్‌ రమణాచారి చేతుల మీదుగా జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసరు మూల మల్లిఖార్జునరెడ్డి, జానపద సాహిత్య పురస్కారాన్ని స్వీకరించారు.

జానపద పురస్కారం అందుకున్న మూల
జానపద సాహిత్య పురస్కారాన్ని అందుకుంటున్న ప్రొఫెసరు మూల మల్లిఖార్జునరెడ్డి

కడప (ఎర్రముక్కపల్లె), సెప్టెంబరు 2 : జానపద సాహిత్య పరిషత, హైదరాబాదు ఆధ్వర్యంలో కూకట్‌పల్లి సింధూరి సంకల్ప లలిత కళానిలయంలో సోమవారం ఉదయం నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పూర్వ ముఖ్య సలహాదారు డాక్టర్‌ రమణాచారి చేతుల మీదుగా జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసరు మూల మల్లిఖార్జునరెడ్డి, జానపద సాహిత్య పురస్కారాన్ని స్వీకరించారు. ఆయనకు జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి జింకా సుబ్రమణ్యంతో పాటు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Sep 02 , 2024 | 11:28 PM