Home » Awards
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్నాయుడు ప్రతిష్ఠాత్మక ‘యంగ్ గ్లోబల్ లీడర్స్’ అవార్డుకు ఎంపికయ్యారు.
బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావుకు లోహియా సామాజిక న్యాయ పురస్కారం దక్కింది. ఆదివారం ఢిల్లీలోని విష్ణు దిగంబర్ మార్గ్లో రాజారామ్మోహన్ రాయ్ మెమోరియల్ హాల్లో ఆదిలీలా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పురస్కార వేడుక జరిగింది.
మెగాస్టార్ చిరంజీవి బ్రిటిష్ ప్రభుత్వ నుంచి అందుకున్న అరుదైన సత్కారం నిజంగా ఇది చాలా గొప్ప ఘనత. ఈ గౌరవం, ఆయన కళారంగం ద్వారా సమాజానికి చేసిన సేవలను గుర్తించినట్లు తెలియజేస్తుంది. చిరంజీవి లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకోవడం ఎంతో ప్రత్యేకమైన విషయం. యూకే పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్స్లో ఈ అవార్డు అందుకోవడం, వారి పనితీరు, సమాజానికి చేసిన సేవలను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడాన్ని సూచిస్తుంది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ నటుడిగా చిరంజీవి పేరు చరిత్రలో చిరస్తాయిగా ముద్ర పడింది.
Pawan Response On Chiru Award: టాలీవుడ్ అగ్రకథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకోవడంపై తమ్ముడు పవన్ కళ్యాణ్ స్పందించారు. చిరుకు తమ్ముడికి పుట్టినందుకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు పవన్.
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. నాలుగు దశాబ్దాలకు పైగా సినిమా పరిశ్రమకు చేస్తున్న సేవలకు గానూ .. వ్యక్తిగతంగా చేసిన దాతృత్వానికి.. ఆదర్శప్రాయమైన ఆయన కృషిని యూకే ప్రభుత్వం గుర్తించింది.
ప్రముఖ ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ పేరిట ఏర్పాటు చేసి న తెలంగాణ చలన చిత్ర అవార్డులకు సంబంధించి విధివిధానాలు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
మారిషస్ నుంచి ఈ పురస్కారం అందుకున్న విదేశీయుల్లో మోదీ ఐదవ నేత అని ఈ సందర్భంగా నవీన్ రామ్గులాం ప్రశంసించారు. తనకు మారిషస్ అత్యున్నత పౌర పురస్కారం అందజేయడంపై మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తెలుగు సినిమా దినోత్సం సందర్భంగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏడాది ఫిల్మ్ ఛాంబర్ నుంచి అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఇకపై ప్రతి ఏడాది ఫిబ్రవరి 6న అవార్డులు ఇవ్వాలని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయం తీసుకుంది.
ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా ప్రదర్శించిన శకటాల్లో ఉత్తమ ప్రదర్శనకు అవార్డు ఇచ్చే విషయంలో కేంద్రం కొత్త సంప్రదాయాన్ని తీసుకొచ్చింది. గతంలో కేంద్రప్రభుత్వమే ఉత్తమ ప్రదర్శనను ఎంపిక చేయగా.. ఈ ఏడాది నుంచి ఓటింగ్ నిర్వహిస్తోంది. మరికొన్ని గంటల్లో ఓటింగ్ ముగియనుండగా.. ఇప్పటికే అవార్డు ఎవరికో తెలిసిపోయింది.
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోంశాఖ ప్రకటించిన సేవా పతకాలలో తెలంగాణకు 21, ఆంధ్రప్రదేశ్కు రెండు పతకాలు లభించాయి.