Share News

PM Modi: 20న చెన్నైలో ప్రధాని మోదీ పర్యటన

ABN , Publish Date - Jun 15 , 2024 | 11:54 AM

ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) ఒక్క రోజు పర్యటన నిమిత్తం ఈనెల 20న చెన్నైకి విచ్చేయనున్నారు. ప్రధానిగా మూడోసారి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆయన నగరానికి విచ్చేయనుండటంతో స్థానిక బీజేపీ(BJP) శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు.

PM Modi: 20న చెన్నైలో ప్రధాని మోదీ పర్యటన

చెన్నై: ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) ఒక్క రోజు పర్యటన నిమిత్తం ఈనెల 20న చెన్నైకి విచ్చేయనున్నారు. ప్రధానిగా మూడోసారి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆయన నగరానికి విచ్చేయనుండటంతో స్థానిక బీజేపీ(BJP) శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు.

ఇదికూడా చదవండి: బల్దియాలో దొంగలు పడ్డారు..!


అధికారిక సమాచారం మేరకు ప్రధాని మోదీ ఈ నెల 20 ఎగ్మూరు రైల్వేస్టేషన్‌(Egmoor Railway Station)లో నాగర్‌కోవిల్‌కు వందే భారత్‌ రైలు సేవలను పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ తదితర ఉన్నతాధికారులు కూడా పాల్గొంటారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 15 , 2024 | 11:58 AM