78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు..

ABN, Publish Date - Aug 15 , 2024 | 12:06 PM

విజయవాడ: 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. వైద్య, ఆరోగ్య శాఖలో 2014 నుంచి 2019 వరకు నాటి పాలనలో అనుసరించిన ఉత్తమ విధానాలు అన్నీ మళ్లీ అమలు చేయాలని ఇప్పటికే నిర్ణయించామని అన్నారు.

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు.. 1/6

78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు.. 2/6

రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు.. 3/6

విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన 78వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల్లో పోలీసుల గౌరవాన్ని స్వీకరిస్తున్న సీఎం చంద్రబాబు..

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు.. 4/6

విజయవాడ, ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం సెల్యూట్ చేస్తున్న సీఎం చంద్రబాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు.. 5/6

కాకినాడ కలెక్టరేట్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్..

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు.. 6/6

గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న 78వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్..

Updated at - Aug 15 , 2024 | 12:06 PM