Share News

గ్రామాల్లో ఫీవర్‌ సర్వే నిర్వహించాలి

ABN , Publish Date - Sep 02 , 2024 | 10:44 PM

అన్ని గ్రామా ల్లో ఫీవర్‌ సర్వే నిర్వహించి జ్వర పీడి తులను గుర్తించాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో సుధాకర్‌ నాయక్‌ సూ చించారు. సోమవారం కాసిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసి రికార్డులు, రిజి ష్టర్‌లను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చేవారికి మెరుగైన వైద్య సేవలందించాలని సూచించారు.

గ్రామాల్లో ఫీవర్‌ సర్వే నిర్వహించాలి

కాసిపేట, సెప్టెం బరు 2: అన్ని గ్రామా ల్లో ఫీవర్‌ సర్వే నిర్వహించి జ్వర పీడి తులను గుర్తించాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో సుధాకర్‌ నాయక్‌ సూ చించారు. సోమవారం కాసిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసి రికార్డులు, రిజి ష్టర్‌లను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చేవారికి మెరుగైన వైద్య సేవలందించాలని సూచించారు. వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే శాఖపరంగా చర్యలుంటా యన్నారు. అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచుకోవా లన్నారు. గ్రామాల్లో వైద్య శిబిరాలను నిర్వహిం చాలని సూచించారు. మెడికల్‌ ఆఫీసర్‌ రవికికరణ్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 02 , 2024 | 10:44 PM