Share News

Rahul Gandhi: నిర్మల్‌ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరైన రాహుల్ గాంధీ....

ABN , Publish Date - May 05 , 2024 | 01:22 PM

ఆదిలాబాద్: ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదివారం తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. రెండు చోట్ల బహిరంగ సభల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తారు.

Rahul Gandhi: నిర్మల్‌ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరైన రాహుల్ గాంధీ....

ఆదిలాబాద్: ఎన్నికల ప్రచారం (Election Campaigh)లో భాగంగా కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆదివారం తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. రెండు చోట్ల బహిరంగ సభల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తారు. ముందుగా నిర్మల్‌ (Nirmal)లో జరుగుతున్న బహిరంగ సభకు రాహుల్ హాజరయ్యారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయంత్రం 4 గంటలకు అలంపూర్ నియోజకవర్గం ఎర్రవల్లి (Erravalli)లో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఎన్డీయే (NDA) హయాంలోని వైఫల్యాలను ప్రజలకు వివరించనున్నారు. అలాగే కాంగ్రెస్ పాంచ్ న్యాయ్, పచ్చిస్ గ్యారెంటీలను రాహుల్ గాంధీ వివరించనున్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి లైవ్ మీకోసం.. ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

మొబైల్ ఫోన్లతో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రంలోకి వెళ్తున్న ఓటర్లు..

స్కీం వెనుక స్కాం

8వ తేదీకి రైతు భరోసా పూర్తి

రాష్ట్రానికి నేడు షా... రేపు మోదీ

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 05 , 2024 | 01:28 PM