Share News

Yadadri Temple: కొత్త సంవత్సరాన యాదాద్రికి పోటెత్తిన భక్తులు

ABN , Publish Date - Jan 01 , 2024 | 09:41 AM

Telangana: నూతన సంవత్సరం సందర్భంగా యాదగిరిగుట్లకు భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఈ క్రమంలో స్వామి వారి ధర్మ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది.

Yadadri Temple: కొత్త సంవత్సరాన యాదాద్రికి పోటెత్తిన భక్తులు

యాదాద్రి: నూతన సంవత్సరం సందర్భంగా యాదగిరిగుట్లకు భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఈ క్రమంలో స్వామి వారి ధర్మ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. అలాగే ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంటన్నర సమయం పడుతోంది. స్వామి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 01 , 2024 | 09:41 AM