Share News

ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా పోచారం

ABN , Publish Date - Aug 21 , 2024 | 02:38 AM

బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన శాసనసభ మాజీ స్పీకర్‌, బాన్సువాడ ఎమ్మెల్యే పరిగె(పోచారం) శ్రీనివా్‌సరెడ్డి ప్రభుత్వ వ్యవసాయ రంగ సలహాదారు(క్యాబినెట్‌ హోదా)గా నియమితులయ్యారు.

ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా పోచారం

  • డెయిరీ ఫెడరేషన్‌ చైర్మన్‌గా గుత్తా అమిత్‌రెడ్డి

  • ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా పోచారం

  • డెయిరీ ఫెడరేషన్‌ చైర్మన్‌గా గుత్తా అమిత్‌రెడ్డి

బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన శాసనసభ మాజీ స్పీకర్‌, బాన్సువాడ ఎమ్మెల్యే పరిగె(పోచారం) శ్రీనివా్‌సరెడ్డి ప్రభుత్వ వ్యవసాయ రంగ సలహాదారు(క్యాబినెట్‌ హోదా)గా నియమితులయ్యారు.

అలాగే, శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి తనయుడు గుత్తా అమిత్‌ రెడ్డి తెలంగాణ డెయిరీ డెవల్‌పమెంట్‌ కో-ఆపరేటివ్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌గా నియమితులయ్యారు.

అమిత్‌ రెడ్డి పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు బీఆర్‌ఎ్‌సను వీడి కాంగ్రె్‌సలో చేరారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు లోపలి పంచాయతీలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేయడంపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను సభ్యుడిగా ప్రభుత్వం చేరుస్తూ సర్కారు ఉత్తర్వులిచ్చింది.

Updated Date - Aug 21 , 2024 | 02:38 AM