Share News

Lok Sabha Polls 2024: ఆ ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్.. ఈవీఎంల తరలింపు

ABN , Publish Date - May 13 , 2024 | 04:19 PM

తెలంగాణలో సమస్యాత్మక ప్రాంతాల్లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అయితే ఇప్పటికే క్యూలైన్లలో నిల్చున్న వారికి ఓటు వేయడానికి ఎన్నికల అధికారులు అవకాశం కల్పించారు.

Lok Sabha Polls 2024:  ఆ ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్.. ఈవీఎంల తరలింపు

హైదరాబాద్: తెలంగాణలో సమస్యాత్మక ప్రాంతాల్లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అయితే ఇప్పటికే క్యూలైన్లలో నిల్చున్న వారికి ఓటు వేయడానికి ఎన్నికల అధికారులు అవకాశం కల్పించారు.

వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాల్లోని భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ లోని పలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ ముగిసింది. సాయంత్రం నాలుగు గంటలలోపు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న వారికి మాత్రమే అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Updated Date - May 13 , 2024 | 05:40 PM