Home » Lok Sabha Election 2024
తృణమూల్ కాంగ్రెస్ శాయశక్తులా కృషి చేసినప్పటికీ కాంగ్రెస్ వైఫల్యం కారణంగానే లోక్సభ ఎన్నికల్లో 'ఇండియా' కూటమి విజయం సాధించలేకపోయిందని తాను రాసిన పుస్తకంలో మమతాబెనర్జీ ఆరోపించారు.
అధికారంలో ఉన్న చాలా ప్రభుత్వాలు 2024 ఎన్నికల్లో తిరిగి ఎన్నిక కాలేదని జుకర్బర్గ్ వ్యక్తం చేసిన అభిప్రాయం చాలా దేశాల విషయంలో నిజమేనని. ఇండియా విషయంలో మాత్రం కాదని మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్ శివనాథ్ టుక్రాల్ ఒక ట్వీట్లో పేర్కొన్నారు.
తప్పుడు సమచారం వల్ల ప్రజాస్వామ్య దేశం ప్రతిష్ట దెబ్బతింటుందని, చేసిన తప్పును సరిచేసుకునేందుకు ఇటు పార్లమెంటుకు, అటు ప్రజలకు మోటా సంస్థ క్షమాపణ చెప్పాలని నిషాకాంత్ దూబే అన్నారు.
లోక్ సభ-2024 సార్వత్రిక ఎన్నికల్లో అతి తక్కువ ఓట్లు పోలైన నియోజకవర్గాల జాబితాను భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) తాజాగా విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్ నియోజకవర్గం 3వ స్థానంలో నిలవగా, సికింద్రాబాద్ నియోజకవర్గం 6వ స్థానంలో నిలిచింది.
లోక్సభ ఎన్నికల అనంతరం ఎన్నికల సంఘం ఓ కీలక డేటాను విడుదల చేసింది. ఈ ప్రకారం విదేశాలలో నివసిస్తున్న భారతీయుల ఓటింగ్ గణాంకాలు షాకింగ్ నిజాలను బయటపెట్టాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయనగరం లోక్ సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడు గెలుపొందాారు. పార్లమెంట్ సమావేశాలకు ఆయన సైకిల్పై వెళ్తున్నారు.
వయనాడ్ లోక్సభ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకా నామినేషన్ను ఈసీ ఆమోదించడం పట్ల బీజేపీ ఐటీ సెల్ ఇన్చార్జి అమిత్ మాలవియా మండిపడ్డారు.
వయనాడ్ ఉప ఎన్నిక గెలుపు కాంగ్రె్సకు ప్రతిష్టాత్మకంగా మారింది. గాంధీ కుటుంబానికి చెందిన ప్రియాంక తొలిసారిగా ఎన్నికల బరిలో నిలవడంతో అధిష్ఠానం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది.
2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కూటమికి పవన్ కల్యాణ్ ఎన్నికల్లో పోటీ చేయకుండా బయట నుంచి మద్దతు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఇక 2019 ఎన్నికల్లో ఒంటరిగా ఎన్నికల బరిలో నిలిచారీ పవన్ కల్యాణ్. గాజువాక, భీమవరం అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
మరికొద్ది రోజుల్లో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. అలాంటి వేళ.. బారాముల్లా ఎంపీ ఇంజనీర్ రషీద్ బెయిల్ పై విడుదల కావడంతో మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా స్పందించారు.