Share News

Crime.. మహబూబాబాద్: రూ.10 కోట్లతో పరారైన వ్యాపారి..

ABN , Publish Date - Jun 16 , 2024 | 10:06 AM

మహబూబాబాద్: బయ్యారంలో దారుణం జరిగింది. ఓ కిరాణా వ్యాపారి 10 కోట్ల రూపాయలతో పరారయ్యాడు. దీంతో విషయం తెలుసుకున్న బాధితులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు.

Crime..  మహబూబాబాద్: రూ.10 కోట్లతో పరారైన వ్యాపారి..

మహబూబాబాద్: బయ్యారంలో దారుణం జరిగింది. ఓ కిరాణా వ్యాపారి (Merchant) 10 కోట్ల రూపాయలతో (Rs.10 crores) పరారయ్యాడు (Absconded). దీంతో విషయం తెలుసుకున్న బాధితులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. మహబూబాబాద్.. ఇల్లందు ప్రధాన రహదారిపై రాస్తారోకోకు దిగారు. దీంతో ఇరువైపుల ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకున్నారు. పోలీసులు ఎంత నచ్చజెప్పినా వినకుండా న్యాయం చేసే వరకు కదిలేది అంటూ బాధితులు భీష్మించుకొని కూర్చున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

టీటీడీ అవకతవకలపై సీఎం సీరియస్

దీనికి జగన్ ఏం సమాధానం చెబుతారు..

కేసీఆర్ చుట్టూ బిగుస్తున్న కేసుల ఉచ్చు..

మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ మరో సంచలన పోస్ట్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 16 , 2024 | 10:11 AM