Home » Crime News
మంచి మాటలతో నమ్మించి అమాయకురాలిని బుట్టలో వేసుకున్నారు. వారి మనసులోని చెడు ఆలోచనలను గ్రహించలేని మహిళ.. రాక్షసుల చేతిలో చిక్కి.. దారుణంగా మృతి చెందింది. ఆ వివరాలు..
కియ పరిశ్రమలో ఇంజన్ల మాయం ప్రాథమికంగా ఇంటి దొంగల పనిగా గుర్తించబడింది. పఠాన్ సలీం అనే ఉద్యోగి, ఆర్థిక నష్టం 23.50 కోట్లు, సిట్ దర్యాప్తు కొనసాగుతుంది
పాస్టర్ ప్రవీణ్ మృతి రోడ్డు ప్రమాదమేనని పోలీసు దర్యాప్తు స్పష్టం చేసింది. బైక్ హెడ్లైట్ పనిచేయకపోవడం, మద్యం సేవించి స్కిడ్ కావడం ప్రమాదానికి కారణంగా నిర్ధారణ అయ్యింది
రాజధాని రోడ్ల మీదకి స్కూటర్పై వచ్చిన ఇద్దరు దుండగులు బీభత్సం చేశారు. కేవలం గంట వ్యవధిలోనే మూడు చోట్ల దోపిడీ, దౌర్జన్యాలకి పాల్పడి ఒక పోలీస్ అధికారి సహా ఐదుగురుని కత్తితో పొడిచి దోచుకున్నారు.
ఈజీమనీ కోసం యువత అడ్డదారులు తొక్కుతున్నారు. బీఎస్సీ చదివిన ఆ యువకుడు ఏకంగా దొంగతనాలు చేస్తూ.. చివరకు దొరికిపోయి జీవితాన్నే నాశనం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అమెరికాలోని లాస్ఏంజిలెస్లో అక్కడి అధికారుల నుంచి రాణాను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించారు. గురువారం సాయంత్రం ఢిల్లీలోని పాలం ఎయిర్వేస్లో విమానం ల్యాండ్ అయింది. అక్కడే రాణాను లాంఛనంగా అరెస్టు చేసిన ఎన్ఐఏ అధికారులు.. వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో పటియాలా హౌస్ ఎన్ఐఏ కోర్టుకు తరలించారు.
26/11 ముంబై ఉగ్ర దాడి నిందితుడు తహవీర్ రాణాను ఎట్టకేలకు ఇండియాకు తీసుకొచ్చారు. మూడంచెల భద్రతతో అతడ్ని న్యూఢిల్లీలోని ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్ కు తరలించారు.
నగేష్ భార్య శిరీష నిన్న ఆత్మహత్య చేసుకుంది. భార్య సూసైడ్ చేసుకోవడంతో భర్త నగేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసుల అదుపులో ఉన్న నగేష్ను బంధువులు మంగళవారం రాత్రి జామీను మీద బయటికి తీసుకొచ్చారు. అయితే..
కల్వకోల్కు చెందిన శంకరయ్యను అదే గ్రామానికి చెందిన గూడెపు నర్సింగ్రావు హత్య చేయించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. హత్యకు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు.
కృష్ణానదిలో ముగ్గురు చిన్నారులు గల్లంతయ్యారు. సరదాగా ఈతకు వెళ్లిన వారంతా ముగిపోయారు. వారి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.