Home » ABN Andhrajyothy Effect
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో! సింగపూర్ గౌరమ్మ ఉయ్యాలో!! అంటూ ఆడబిడ్డలు అందరూ ఈ సంవత్సరం కూడా సింగపూర్లో బతుకమ్మ పండగను పెద్ద ఎత్తున జరుపుకోవటానికి ప్రతి ఇంటి నుండి కదలి రానున్నారు.
డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న టీమిండియా యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదు. ప్రపంచకప్లో భాగంగా ఇప్పటికే ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి మ్యాచ్కు దూరమైన గిల్.. బుధవారం ఆఫ్ఘనిస్థాన్తో జరిగే మ్యాచ్లో కూడా ఆడడం లేదు.
2022-23 ఆర్థిక సంవత్సరంలో కువైత్కు ఇండియా ఎగుమతులు భారీగా పెరిగాయి. ఏకంగా 25.6శాతం మేర పెరిగినట్లు తాజాగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ (Federation of Indian Export Organisations) వెల్లడించింది.
వన్డే ప్రపంచకప్లో భాగంగా ఆఫ్ఘనిస్థాన్తో మ్యాచ్కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలే ఉంది. డెంగ్యూ జ్వరం కారణంగా ఇప్పటికే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్కు స్టార్ ఓపెనర్ శుభ్మన్ గిల్ దూరమైన సంగతి తెలిసిందే.
త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నేడు షెడ్యూల్ విడుదల చేయనుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం నేడు మధ్యాహ్నం 12 గంటలకు విలేకరుల సమావేశం నిర్వహించనుంది.
ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ మిలిటెంట్లు గాజా స్ట్రిప్ నుంచి రాకెట్లతో దాడి చేసిన చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడితో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం ఇప్పుడు 'యుద్ధం'గా మారింది.
పిచ్ చాలా స్లోగా ఉందని, కాసేపు టెస్టు మ్యాచ్ ఆడినట్లుగా ఆడమని విరాట్ కోహ్లీ తనకు సూచించాడని కేఎల్ రాహుల్ చెప్పాడు. రెండు పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయినప్పుడు తాను క్రీజులోకి వచ్చానని, అయితే ఆ సమయంలో తాను మరి ఎక్కువగా కంగారు పడలేదని తెలిపాడు.
వన్డే ప్రపంచకప్లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరుగుతుండగా మైదానంలోకి ప్రవేశించి ఆటంకం కల్గించిన జార్వోకి ఐసీసీ బిగ్ షాక్ ఇచ్చింది. అతను ఈ ప్రపంచకప్లోని మరే మ్యాచ్కు హాజరుకాకుండా నిషేధం విధించింది.
వన్డే ప్రపంచకప్లో భాగంగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రికార్డును స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్లో 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి టీమిండియా పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో రాహుల్ క్రీజులోకి వచ్చాడు.
ఆస్ట్రేలియాపై విజయంతో వన్డే ప్రపంచకప్ను టీమిండియాగా ఘనంగా ప్రారంభించింది. కేవలం 200 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ రెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన వేళ.. స్టార్ బ్యాటర్లు కేఎల్ రాహుల్ (115 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 97 నాటౌట్), విరాట్ కోహ్లీ (116 బంతుల్లో 6 ఫోర్లతో 85)ల అసాధారణ ఆటతీరుతో వహ్వా.. అనిపించారు.