• Home » ACB

ACB

సిట్ దర్యాప్తు.. టీటీడీ  ఉద్యోగుల్లో గుబులు

సిట్ దర్యాప్తు.. టీటీడీ ఉద్యోగుల్లో గుబులు

SIT investigation: తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ దర్యాప్తుతో టీటీడీ ఉద్యోగుల్లో గుబులు నెలకొంది. ఈ వ్యహారంలో టీటీడీ ఉద్యోగులను విచారించాలని సిట్ నిర్ణయించింది. ఈ మేరకు వారికి నోటీసులు కూడా అందజేసింది.

లంచాలు మరిగి.. వలకు దొరికి.. !

లంచాలు మరిగి.. వలకు దొరికి.. !

భవన నిర్మాణ బిల్లు చెల్లింపునకు, ప్లాట్‌ మ్యుటేషన్‌ చేయడానికి, బార్‌ లైసెన్స్‌ జిరాక్సు కాపీలు ఇవ్వడానికి లంచాలు తీసుకుంటూ ఇద్దరు అధికారులు, ఓ ఉద్యోగి ఏసీబీ అధికారులకు దొరికిపోయారు.

ACB: స్పీడ్ పెంచిన ఏసీబీ..! విచారణకు ఎఫ్ఈవో కంపెనీ చైర్మన్..!

ACB: స్పీడ్ పెంచిన ఏసీబీ..! విచారణకు ఎఫ్ఈవో కంపెనీ చైర్మన్..!

ఈ కార్ రేసు కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ కేసు విషయంలో ఎఫ్ఈవో కంపెనీ సీఈఓను మొదటిసారిగా ఇవాళ విచారించనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎఫ్ఈవో కంపెనీ సీఈఓ హాజరు కానున్నారు.

ఏసీబీ నుంచి ప్రభుత్వ అధికారులకు ఫోన్లు రావు

ఏసీబీ నుంచి ప్రభుత్వ అధికారులకు ఫోన్లు రావు

అవినీతి నిరోధక శాఖ నుంచి ఏ ప్రభుత్వ అధికారికి ఫోన్లు రావని, అలా ఎవరైనా ఏసీబీ పేరు చెప్పి ఫోన్లు చేసి డబ్బు డిమాండ్‌ చేస్తే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని ఏసీబీ డైరక్టర్‌ జనరల్‌ విజయకుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

 Online Fraud: ఎమ్మార్వోను మోసగించిన కేటుగాడు.. ఏం చేశాడంటే..

Online Fraud: ఎమ్మార్వోను మోసగించిన కేటుగాడు.. ఏం చేశాడంటే..

Online Fraud: యాదాద్రి జిల్లా రాజాపేట్ తహసీల్దారుగా దామోదర్‌ను ఓ కేటుగాడు మోసం చేశాడు. మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేటుగాడిని పట్టుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.

ACB: లంచం కిక్కుతో  ఏసీబీకి చిక్కారు

ACB: లంచం కిక్కుతో ఏసీబీకి చిక్కారు

‘పై సంపాదన’ జేబులో పడితే కిక్కే వేరు కావొచ్చు గానీ పట్టుబడితే ఎన్ని చిక్కులో కదా! ఈ లాజిక్‌ మరిచి.. లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు వేర్వేరుచోట్ల నలుగురు అధికారులు!

ఏసీబీ వలలో ధారూరు ఎస్‌ఐ

ఏసీబీ వలలో ధారూరు ఎస్‌ఐ

ఓ కేసులో రూ.50 వేల లంచం డిమాండు చేసి రూ.30 వేలు తన ప్రైవేట్‌ డ్రైవర్‌ ద్వారా తీసుకుంటున్న ధారూరు ఎస్‌ఐని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

Crime News: అక్రమాస్తుల కేసులో అరెస్టయిన డీటీసీకి 14 రోజుల రిమాండ్‌

Crime News: అక్రమాస్తుల కేసులో అరెస్టయిన డీటీసీకి 14 రోజుల రిమాండ్‌

అక్రమాస్తుల కేసులో అరెస్టయిన ఉమ్మడి వరంగల్ జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ (డీటీసీ) పుప్పాల శ్రీనివాస్‌కు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ప్రత్యేక కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. దీంతో పోలీసులు అతనిని ఖమ్మం జైలుకు తరలించారు.

ACB Notice to Kejriwal: కేజ్రీవాల్‌కు 5 ప్రశ్నలతో ఏసీబీ నోటీసు

ACB Notice to Kejriwal: కేజ్రీవాల్‌కు 5 ప్రశ్నలతో ఏసీబీ నోటీసు

ఆప్ చేసిన ఆరోపణలపై ఏసీబీ విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా శుక్రవారంనాడు అదేశించారు. దీంతో ఏసీబీ అధికారులు ఫిరోజ్‌షా రోడ్డులోని కేజ్రీవాల్ నివాసానికి వెళ్లారు. అయితే, నోటీసు లేకుండా రావడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆప్ నేతలు ఏసీబీ అధికారులను లోపలకు వెళ్లకుండా అడ్డుకున్నారు.

ఏసీబీ రైడ్స్.. వామ్మో ఎంత సొమ్మో...

ఏసీబీ రైడ్స్.. వామ్మో ఎంత సొమ్మో...

ACB Raids: ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో హనుమకొండ ట్రాన్స్‌పోర్టు డీటీసీ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో పెద్ద ఎత్తున ఆస్తులను గుర్తించింది ఏసీబీ.

తాజా వార్తలు

మరిన్ని చదవండి