Home » Accident
చుట్టూ చీకటి. నిద్రమత్తులో ప్రయాణికులు. ఒక్క కుదుపుతో బోల్తాపడిన బస్సు. ఏమైందో.. ఏం జరిగిందో తెలియక ఒకటే అరుపులు. ఇదీ సూళ్లూరుపేట(Sullurupeta)లోని మన్నారుపోలూరు క్రాస్ రోడ్డు సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి దాటాక పరిస్థితి.
ఆస్పత్రి భవనం మూడో అంతస్తుపైన ఓ వ్యక్తి నిలబడి ఉండడం చూసి కింద జనం గుమికూడారు. చేతిలో కర్ర పట్టుకుని నిలబడ్డ ఆ వ్యక్తి దూకడానికి ప్రయత్నించడం చూసి.. కింద నుంచి జనం వారించడానికి ప్రయత్నించారు. అయినా వినిపించుకోని ఆ వ్యక్తి కాసేపటి తర్వాత..
రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన అనేక వీడియోలను సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. కొన్నిసార్లు కొందరు నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడుతుంటారు. మరికొన్నిసార్లు రోడ్ల కారణంగా చాలా మంది గాయాలపాలతుంటారు. ఇలాంటి..
వివాహ వేడుకలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ పెళ్లికి వచ్చిన వారిలో ఓ వ్యక్తి ఉన్నట్టుండి ప్రాణాలు కోల్పోయాడు. అతను గుండెపోటుతో చనిపోయాడని అంతా అనుకున్నారు. అయితే చివరకు పెళ్లి వీడియోలో చూడగా షాకింగ్ సీన్ కనిపించింది..
తెలంగాణ శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ ప్రమాదం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఈ ప్రమాదం దృష్ట్యా గతంలో జరిగిన ఉత్తరాఖండ్ టన్నెల్ ప్రమాదాన్ని గుర్తు చేస్తుంది. అప్పుడు 41 మంది కార్మికులను 17 రోజుల పాటు శ్రమించి కాపాడారు. దీంతో ఇక్కడ కూడా అలాంటి చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
ఎక్కడ జరిగిందో ఏమో తెలీదు గానీ.. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ పిల్లాడు మామిడి పండ్లు కోయడానికి చెట్టు ఎక్కాడు. చెట్టుపై పండ్లు కోస్తుండగా.. మధ్యలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఉన్నట్టుండి కాలు జారి..
కోర్టు చలానా కట్టేందుకు వెళ్లిన ఓ న్యాయవాది ప్రమాదవశాత్తు కిందపడి మృతిచెందాడు. ఈ ఘటన మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం.. చిలకలగూడ(Chilakalguda)కు చెందిన వెంకటరమణ (57) సికింద్రాబాద్ సివిల్ కోర్టులో సీనియర్ న్యాయవాది.
న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది మరణించిన ఘటనకు రైల్వే తప్పిదమే కారణమని, దీనికి బాధ్యత వహించి రైల్వే మంత్రి రాజీనామా చేయాలని లాలూ ప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు.
మహా కుంభమేళాకు వెళ్తున్న ఓ భక్తుల వాహనం ఘోర ప్రమాదానికి గురైంది. ఈ క్రమంలో 10 మంది మరణించగా, మరో 19 మంది గాయపడ్డారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది, ఎక్కడ జరిగిందనే విషయాలను ఇక్కడ చూద్దాం.
Car Accident: హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ప్రమాదం జరిగింది. మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన బీఎండబ్ల్యూ కారు ట్రాఫిక్ పోలీస్ బూత్ను ఢీకొట్టింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.