Home » Anakapalli
టీడీపీ అధినేత నారా చంద్రబాబు ఈనెల 17వ తేదీ నుంచి మూడు రోజులపాటు ఉత్తరాంధ్ర (Uttarandhra)లో పర్యటించనున్నారు. ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా..
ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం సింహాచలం (Simhachalam) వరాహ లక్ష్మీ నృసింహ స్వామి నిజరూప దర్శనం (చందనోత్సవం) ఏర్పాట్లపై విశాఖ శారదా పీఠాధిపతి
ఏడాది మొత్తం చందనం పూతలో ఉండే సింహాచలం (Simhachalam) వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆదివారం (వైశాఖ శుక్లపక్ష తదియ నాడు) భక్తులకు నిజరూపంలో దర్శనమిచ్చారు.
విదర్భ నుంచి తెలంగాణ (Telangana), రాయలసీమల మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో సముద్రం నుంచి భూ ఉపరితలంపైకి తేమగాలులు వీస్తున్నాయి.
వైసీపీ నేతలకు చేదు అనుభవం ఎదురైంది.
అనకాపల్లిలో ఘరానా సైబర్ మోసం (Gharana Cyber Fraud) వెలుగుచూసింది. జిల్లా కలెక్టర్ ఫోటోతో ఉన్న యాప్ (App) ద్వారా డబ్బు పంపాలని అనకాపల్లి ఆర్డీవో (RDO) చిన్ని కృష్ణకు వాట్స్ యాప్ సందేశం వచ్చింది.
లవర్ కోసం కత్తితో హల్చల్ చేశాడో యువకుడు . ప్రేయసిని బస్సు దించేందుకు ఏకంగా బస్సు డ్రైవర్ ను కత్తితో బెదిరించాడు.
అనకాపల్లి జిల్లా: మాకవరపాలెం మండలం, లచ్చన్నపాలెంలో దారుణం జరిగింది. గ్రామ వాలంటీర్ (Village Volunteer) కొండబాబు ముగ్గురు యువకులపై కత్తి (Knife)తో దాడి చేశాడు.
గంజాయి కేసులో నిందితుడైన ఒక వ్యక్తి కారును, అనకాపల్లి డీఎస్పీ సునీల్ (Anakapalli DSP Sunil) తన సొంత అవసరాలకు వినియోగించుకోవడాన్ని..
వైసీపీలో (YSRCP) ఎంత పెద్దోడు అయినా సరే.. తాను చెప్పింది వినాల్సిందే.. వినకుండా పార్టీ లైన్ దాటారో ఇక అంతే సంగతులు అన్నట్లుగా ఈ మధ్య సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి..