• Home » Annamayya District

Annamayya District

సొంత పార్టీ నేతలపై శివాలెత్తిన సుగవాసి

సొంత పార్టీ నేతలపై శివాలెత్తిన సుగవాసి

రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట, సుండుపల్లె మండలాల్లో సోమవారం జరిగిన ‘ఇది మంచి ప్రభుత్వం’ గ్రామసభల్లో రాజంపేట నియోజకవర్గ టీడీపీ నేత సుగవాసి బాలసుబ్రమణ్యం సొంత పార్టీకే చెందిన కీలక నాయకులపై శివాలెత్తిపోయారు.

Constituency development నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

Constituency development నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

అధికారంలోకి వచ్చిన వంద రోజల్లోనే పలు అభివృద్ధి పనులు అమలు చేశామని రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ తెలిపారు. మండల పరిధిలోని కాకర్లవారిపల్లె గ్రామ పంచాయతీలో సుమారు రూ7.52 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న రోడ్డు పనులకు టీడీపీ ఇనచార్జి ముక్కా రూపానంద రెడ్డితో కలసి భూమి పూజ చేశారు.

నిరంతర విద్యుతకు చర్యలు చేపట్టాలి

నిరంతర విద్యుతకు చర్యలు చేపట్టాలి

పెద్దమండ్యం మండలానికి ని రంతర విద్యుత సరఫరాకు చ ర్యలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.

వసూళ్లలో ఆ సారు దిట్ట...!

వసూళ్లలో ఆ సారు దిట్ట...!

ఆయనో జిల్లా అధికారి.. మామూళ్లు.. లంచాలు వసూలు చేయడంలో ఆయన దిట్టగా పేరుగాంచారు. అర్హతతో సంబంధం లేకుండా లక్ష రూపాయలు లంచం ఇచ్చిన వాళ్లకు ఏఈ (ఎంఐసీ) పోస్టులు అమ్ముకుంటున్నాడు. నెలనెలా తనకు ఇచ్చే మామూళ్లను తన కింద పని చేసే అటెండర్లు, కంప్యూటర్‌ ఆఫరేటర్ల ఫోన్‌పే నెంబర్లకు వేయించుకుంటాడు.

సంక్షోభంలోనూ సంక్షేమం అందిస్తున్న ప్రభుత్వం

సంక్షోభంలోనూ సంక్షేమం అందిస్తున్న ప్రభుత్వం

రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నా ప్రజలందరికీ సంక్షేమాన్ని అందిస్తున్నామని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు.

ఫైళ్లు దహనమై నేటికి రెండు నెలలు

ఫైళ్లు దహనమై నేటికి రెండు నెలలు

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్‌ కలెక్టరేట్‌ ఫైళ్ల దహనం ఘటన జరిగి నేటికి రెండు నెలలు అవుతోంది. ఈ ఘటనపై సీఐడీ కేసు నమోదు కావడం.. పోలీసు ఉన్నతాధికారులు వచ్చి భవనంలో కాలిపోయిన వస్తువులు, ఫైళ్లు, ఫర్నీచర్‌ పరిశీలించడమే కాక, రెండుసార్లు సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేశారు.

Youth help వరద బాధిత విద్యార్థులకు యువత చేయూత

Youth help వరద బాధిత విద్యార్థులకు యువత చేయూత

వరదల కారణంగా ముంపునకు గురైన పాఠశాలల విద్యార్థులకు రాజుకుంట యువత చేయూతనందించారు.

'Praja Darbar‘సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్‌’

'Praja Darbar‘సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్‌’

జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్‌ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.

Joining TDP టంగుటూరు సర్పంచ  టీడీపీలో చేరిక

Joining TDP టంగుటూరు సర్పంచ టీడీపీలో చేరిక

మండలంలోని టంగుటూరు గ్రా మ పంచాయతీ సర్పంచ మైను ద్దీన దాదాపు వంద కుటుంబాల తో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్‌రెడ్డి సమక్షంలో తెలుగుదేశంపార్టీలో చేరారు.

Gurukulam గురుకులాల్లో సిబ్బందిని నియమించండి

Gurukulam గురుకులాల్లో సిబ్బందిని నియమించండి

వంట సిబ్బంది లేక విద్యార్థులకు సకాలంలో భోజనం వడ్డించ లేకున్నామని గురుకుల పాఠశాల సిబ్బంది తమ సమస్యలను ఎస్టీ కమిషన చైర్మన శంకర్‌ నాయక్‌ దృష్టికి తీసుకెళ్లారు. శుక్రవారం ఆయన గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి