Home » Badminton Player
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) సరికొత్తగా బ్యాడ్మింటన్ ఆడుతూ కనిపించారు. రాష్ట్రపతి భవన్(Rashtrapati Bhavan)లో బుధవారం సాయంత్రం స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్(34)తో ద్రౌపది ముర్ము (66)సరదాగా బ్యాడ్మింటన్ ఆడారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దాదాపు ఏడాది తర్వాత ఒక ప్రధాన టోర్నీ ఫైనల్.. 2022 కామన్వెల్త్ గేమ్స్ తర్వాత టైటిల్ గెలిచింది లేదు.. మరికొద్ది రోజుల్లో ఒలింపిక్స్.. ఈ నేపథ్యంలో భారత బ్యాడ్మింటన్
గత ఏడాది సెమీఫైనలిస్ట్ కార్లోస్ అల్కారజ్ ఫ్రెంచ్ ఓపెన్ తొలి రౌండ్లో సునాయాసంగా గెలుపొందాడు. ఆదివారం జరిగిన తొలి రౌండ్లో స్పెయిన్ స్టార్ అల్కారజ్ 6-1, 6-2, 6-1తో అమెరికా
చాలా రోజుల నుంచి టైటిల్ కోసం ఎదురుచూస్తున్న పీవీ సింధుకు(PV Sindhu) మళ్లీ నిరాశ ఎదురైంది. మలేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్(Malaysia Masters 2024) మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధు ఓడిపోయింది. మరోవైపు రాబోయే పారిస్ ఒలింపిక్స్కు(paris olympics 2024) ముందే ఓటమి పాలవ్వడం ఆమెను మరింత ఒత్తడిలోకి నెట్టింది.
కొందరు చేసే పనులు చూస్తే కోపం వస్తుంటుంది. మరికొందరు చేసే పనులు చూస్తే నవ్వు వస్తుంటుంది. అలాగే ఇంకొందరు చేసే పనులను చూస్తే నవ్వుతో పాటూ ఆశ్చర్యం కూడా కలుగుతుంటుంది. అంతా చేసే పనులను కొందరు విచిత్రంగా చేసి చూపిస్తుంటారు. అందులో వారి టాలెంట్ చూస్తే అంతలా ఆశ్చర్యం కలిగిస్తుంటుంది. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..
భారత బ్యాడ్మింటన్ అమ్మాయిలు చరిత్ర సృష్టించారు. ఆసియా టీమ్ ఛాంపియన్షిప్ టోర్నీలో భారత బ్యాడ్మింటన్ మహిళల జట్టు తొలిసారిగా ఫైనల్లో అడుగుపెట్టింది. ఇప్పటికే సెమీస్ చేరి పతకం ఖరారు చేసుకున్న అమ్మాయిలు ప్రస్తుతం ఫైనల్లో అడుగుపెట్టి కనీసం సిల్వర్ పతకం ఖరారు చేసుకున్నారు.
సోషల్ మీడియాలో ఓ క్రేజీ వీడియో వైరల్ అవుతోంది. ఓ కుర్రాడు ఏకంగా బ్యాట్కు బదులు ప్లేట్ లాంటి పరికరాన్ని ఉపయోగించి బ్యాడ్మింటన్ ఆడుతున్నాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 మహిళల సింగిల్స్లో క్వార్టర్ ఫైనల్స్కు దూసుకెళ్లింది. ప్రీక్వార్టర్స్లో 5వ సీడ్ పీవీ సింధు మన దేశానికే చెందిన ఆకర్షి కశ్యప్ను ఓడించింది. 38 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్లో కశ్యప్ను సింధు 21-14, 21-10 తేడాతో వరుస సెట్లలో ఓడించింది.
రాష్ట్రీయ జనతా దళ్ వ్యవస్థాపకుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఎంతో ఉత్సాహంగా బ్యాడ్మింటన్ ఆడారు. చిరునవ్వులు చిందిస్తూ ఆయన బ్యాడ్మింటన్ ఆడుతున్న వీడియోను ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ తన ఇన్స్ట్రాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.
బ్యాడ్మింటన్ మెన్స్ డబుల్స్లో భారత్ జోడి సాత్విక్సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టిల(Satwiksairaj Rankireddy and Chirag Shetty) జోరు కొనసాగుతుంది. వరుసగా రెండు నెలల్లో రెండు బీడబ్య్లూఎఫ్ సూపర్ 500 (BWF Super 500) టైటిళ్లను గెలుచుకున్నారు. తాజాగా ఈ జంట కొరియా ఓపెన్ టైటిల్ను(Korea Open 2023) తమ ఖాతాలో వేసుకుంది.