Home » Bapatla
ఏ భార్య అయినా తన భర్త ఆరోగ్యంగా ఉండాలని.. కుటుంబాన్ని బాగా చూసుకోవాలని.. తన తాళి బొట్టు పది కాలాలు పాటు వర్థిల్లాలి అని కోరుకుంటుంది. ఏ అర్థాంగి అయినా ఇదే ఆశిస్తుంది. అలా కాకుండా
బాపట్ల జిల్లా: ఏపీలో ప్రస్తుతం విజనరీకి - ప్రీజనరీకు మధ్య యుద్ధం జరుగుతోందని.. 16 నెలలు జైలులో ఉండి వచ్చిన క్రిమినల్ జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచే చంద్రబాబును జైలుకు పంపాలనే ఆలోచనతో ఉన్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు.
ఉద్యోగాల పేరుతో మోసానికి పాల్పడిన చీరాల వైసీపీ నేత యాతం క్రాంతికి ఎంపీ నందిగామ సురేష్ మద్దుత పలకడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
బాపట్ల జిల్లాలోని (Bapatla district) రేపల్లె రైల్వే స్టేషన్లో (Repalle railway station) సంచలనం సృష్టించిన సామూహిక అత్యాచార ఘటన కేసులో న్యాయస్థానం తీర్పు వెళ్లడించింది.
నేతల తలరాతను మార్చేది. అధికారం కట్టపెట్టేది. ప్రజాస్వామ్యంలో ఎంతో కీలకమైన ఓటుకు అధికారులు విలువ లేకుండా చేశారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా చిత్ర విచిత్రంగా ఓట్లను నమోదు చేశారు.....
నందిగామ సురేష్ (Nandigam Suresh).. ఈ యంగ్ ఎంపీ (Young MP) గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.! 2019 ఎన్నికల్లో ఎవరూ ఊహించని రీతిలో ఈ యువనేతకు ఎంపీ టికెట్ వచ్చింది.! అప్పటి వరకూ సురేష్ అంటే ఎవరో కూడా కనీసం ఆ చుట్టు పక్కల ప్రాంతాలకే తెలియదు. బాపట్ల ఎంపీ (Bapatla MP) అభ్యర్థిగా యువనేతను వైఎస్ జగన్ రెడ్డి (YS Jagan Reddy) ప్రకటించడంతో పాటు.. సురేష్తోనే ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లును కూడా చదివించారు అధినేత...
మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్.. (Vijay Kumar) తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమే.! టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల్లో ఈయన కీలక శాఖలకు పనిచేసి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు..
జిల్లాలో సంఘమిత్ర ఎక్స్ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. చీరాల మండలం ఈపురుపాలెం వంతెన వద్ద రైలు పట్టా విరిగింది. విరిగిన రైలు పట్టాను గుర్తించిన చేనేత కార్మికుడు గద్దె బాబు... వెంటనే రైల్వే అధికారులను అప్రమత్తం చేశాడు. అదే ట్రాక్పై దానాపూర్ నుంచి బెంగుళూరు సంఘమిత్ర ఎక్స్ప్రెస్ రైలు వెళ్తోంది.
బాపట్ల జిల్లా: చెరుకుపల్లి మండలం రాజోలులో అవాంఛనీయ ఘటన జరిగిందని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఆయన బాపట్లలో మీడియాతో మాట్లాడుతూ పదో తరగతి చదువే విద్యార్థి అమర్నాథ్ను పెట్రోల్ పోసి నిప్పు అంటించి చంపారన్నారు.
వైసీపీ వర్గీయుల చేతిలో హత్యకు గురైన విద్యార్థి ఉప్పాల అమర్నాథ్ కుటుంబసభ్యులను టీడీపీ నేతలు పరామర్శించారు. శనివారం ఉదయం రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గూడపాటి శ్రీనివాస్.. చెరుకుపల్లి మండలం ఉప్పాలవారిపాలెం చేరుకుని విద్యార్థి కుటుంబసభ్యులు పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రేపల్లె చరిత్ర ఎన్నడూ లేని సంఘనలు జరుగుతున్నాయన్నారు. అక్కను వేధించడంపై ప్రశ్నించిన తమ్ముడును పెట్రోల్ పోసి తగలబెట్టారని అన్నారు. పోలీసులు నిందుతులకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు.