• Home » Bus Yatra

Bus Yatra

CM Jagan: గుంటూరు జిల్లాలో జగన్ బస్సు యాత్ర

CM Jagan: గుంటూరు జిల్లాలో జగన్ బస్సు యాత్ర

గుంటూరు జిల్లా: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర శుక్రవారం గుంటూరు జిల్లాలో కొనసాగుతుంది. సత్తెనపల్లి నియోజకవర్గం, దూళిపాళ్ల నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. సత్తెనపల్లి , మేడికొండూరు, గుంటూరు మీదుగా యాత్ర సాగుతుంది.

 CM Jagan:  ప్రకాశం జిల్లాలో జగన్ పర్యటన.. అధికారుల అత్యుత్సాహం..

CM Jagan: ప్రకాశం జిల్లాలో జగన్ పర్యటన.. అధికారుల అత్యుత్సాహం..

ప్రకాశం జిల్లా: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదివారం ప్రకాశం జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కనిగిరి, మర్కాపురం నియోజకవర్గాల మీదుగా జగన్‌ బస్సుయాత్ర సాగుతుంది. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కనిగిరి ప్రధాన రహదారిలో భారీ వృక్షాలను నరికించారు.

CM Jagan: నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్..

CM Jagan: నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్..

అమరావతి: ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. ఈ క్రమంలోనే.. మేమంతా సిద్ధం అంటూ వైసీసీ అధినేత, సీఎం జగన్ బస్సు యాత్రతో దూకుడు పెంచారు. మరోసారి అధికారమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తూ ఎన్నికల క్షేత్రంలో దూసుకుపోతున్నారు.

AP News: బరిలో నిలిచి.. గెలిస్తే..!

AP News: బరిలో నిలిచి.. గెలిస్తే..!

కడప లోక్‌సభ టీడీపీ అభ్యర్థిగా చడిపిరాళ్ల భూపేష్ రెడ్డి పేరును ఆ పార్టీ శుక్రవారం ప్రకటించింది. అంటే.. కూటమి అభ్యర్థిగా భూపేష్ రెడ్డి పేరు ఖరారైంది.

 Bus Fell: లోయలో పడిన ప్రయాణికుల బస్సు.. 45 మంది మృతి

Bus Fell: లోయలో పడిన ప్రయాణికుల బస్సు.. 45 మంది మృతి

46 మందితో ప్రయాణిస్తున్న ప్రయాణికుల బస్సు(bus) ఆకస్మాత్తుగా లోయలో(valley) పడిపోయింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు(fire) చెలరేగి బస్సు మొత్తం కాలిపోయింది. ఈ ఘటనలో 45 మంది మృత్యువాత చెందగా, ఎనిమిదేళ్ల చిన్నారి మాత్రమే ప్రాణాలతో బయటపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

CM Jagan: బస్సు యాత్రకు జనాన్ని తరలించాలంటూ ఆదేశాలు.. వైసీపీ నేతలేం చెప్పారంటే..

CM Jagan: బస్సు యాత్రకు జనాన్ని తరలించాలంటూ ఆదేశాలు.. వైసీపీ నేతలేం చెప్పారంటే..

ఎల్లుండి 27 న ఇడుపులపాయ నుంచి సీఎం, వైసీపీ అధినేత జగన్ రెడ్డి బస్సుయాత్ర ప్రారంభం కానుంది. ప్రొద్దుటూరులో జరగబోయే జగన్ బస్సుయాత్ర సిద్దం సభకు భారీగా జనాన్ని తరలించాలని నాయకులకు ఇప్పటికే ఆదేశాలు అందాయి. నాయకుల మధ్య సఖ్యత కుదరక మీరు చెప్పినంత మందిని తరలించలేమని నాయకులు తేల్చి చెప్పినట్లు సమాచారం.

BJP: రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రకు సిద్ధమవుతున్న తెలంగాణ బీజేపీ

BJP: రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రకు సిద్ధమవుతున్న తెలంగాణ బీజేపీ

హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికలపై కమలం పార్టీ ఫోకస్ పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రకు తెలంగాణ బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు. 17 లోక్‌సభ స్ధానాలను నాలుగు క్లస్టర్స్‌గా బీజేపీ విభజించింది. లోక్‌సభ క్లస్టర్స్‌లో 11 రోజుల పాటు బస్సుయాత్ర నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది.

Anakapalli Dist.: టీఎన్‌టీయూసీ కార్మిక చైతన్య యాత్ర

Anakapalli Dist.: టీఎన్‌టీయూసీ కార్మిక చైతన్య యాత్ర

అనకాపల్లి జిల్లా: రాష్ట్రంలో కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసుకుని వాటి పరిష్కార దిశగా కార్యాచరణ చేపట్టేందుకు రాష్ట్ర టీఎన్‌టీయూసీ అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజు ఆధ్వర్యంలో టెక్కలి నుంచి కుప్పం వరకు తలపెట్టిన కార్మిక బస్సు చైతన్య యాత్ర బుధవారం కాకినాడ జిల్లాకు చేరుతుంది.

TSRTC: అయ్యప్ప భక్తులకు టీఎస్‌ఆర్‌టీసీ గుడ్ న్యూస్..

TSRTC: అయ్యప్ప భక్తులకు టీఎస్‌ఆర్‌టీసీ గుడ్ న్యూస్..

అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది టీఎస్ఆర్టీసీ.

YSRCP Bus Yatra : వైసీపీ ఉక్కిరిబిక్కిరి!

YSRCP Bus Yatra : వైసీపీ ఉక్కిరిబిక్కిరి!

సార్వత్రిక ఎన్నికల్లో విజయం సంగతేమో గానీ.. గత మూడ్రోజులుగా చేస్తున్న సామాజిక సాధికార బస్సు యాత్ర వైఫల్యం వైసీపీ నేతలను ఇరకాటంలో పడేసింది. ఇది గెలుపు ధీమాను పెంచడం కంటే..

తాజా వార్తలు

మరిన్ని చదవండి