• Home » Chandra Babu

Chandra Babu

CM Jagan: డికోడర్ ఇంటర్వ్యూలో ఆద్యంతం ఆశువుగా అబద్ధాలు చెప్పిన సీఎం జగన్

CM Jagan: డికోడర్ ఇంటర్వ్యూలో ఆద్యంతం ఆశువుగా అబద్ధాలు చెప్పిన సీఎం జగన్

పోలింగ్‌కు ముందు డికోడర్ ఛానల్‌కు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ లోని కొన్ని భాగాలను ట్విటర్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోస్ట్ చేసింది. ప్రణయ్ రాయ్, దొరబ్‌లు అడిగిన ప్రశ్నలకు సీఎం జగన్ సమాధానం చెప్పారు. ఇంటర్వూ ఆద్యంతం ఆశువుగా అబద్ధాలు చెప్పారు. జగన్ ఏం చెప్పారు? అసలు వాస్తవమేంటో చూద్దాం

Miyapur: మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి మృతి..

Miyapur: మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి మృతి..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మాజీ మంత్రి, పూర్వపు ముదినేపల్లి అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, విజయ డెయిరీ డైరెక్టర్‌ యెర్నేని సీతాదేవి (74) ఇక లేరు.

National : మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి మృతి

National : మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి మృతి

ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి, పూర్వపు ముదినేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, విజయ డెయిరీ డైరెక్టర్‌ యెర్నేని సీతాదేవి(74) హైదరాబాద్‌లోని తన కుమార్తె హంసిని ఇంటిలో సోమవారం వేకు వ జామున గుండెపోటుతో కన్నుమూశారు.

AP Elections 2024: బూత్ ఏజెంట్‌కు వైసీపీ బెదిరింపులు.. రంగంలోకి దిగిన చంద్రబాబు

AP Elections 2024: బూత్ ఏజెంట్‌కు వైసీపీ బెదిరింపులు.. రంగంలోకి దిగిన చంద్రబాబు

ఏపీలో మే 13వ తేదీ జరిగిన పోలింగ్ రోజున వైసీపీ వర్గీయులు ఎలా రెచ్చిపోయారో అందరికీ తెలుసు. ఓటమి భయం చుట్టుముట్టడంతో ఏం చేయాలో పాలుపోక.. రిగ్గింగ్‌కు పాల్పడేందుకు..

Andhra Pradesh: ఏమైపోయారు..వీళ్లంతా!?

Andhra Pradesh: ఏమైపోయారు..వీళ్లంతా!?

మీకు మేమున్నాం.. మీ సమస్యేంటో చెప్పండి క్షణాల్లో పరిష్కరిస్తాం.. ఓటరు వెళ్లి అడిగిందే తడవు.. ఏ పనైనా రోజులో జరిగి పోయేది.. పోలింగ్‌ ముందు వరకూ ఇదీ సీన్‌.. మరిప్పుడు.. నాయకులు కనిపించడమే మానేశారు.. పోలింగ్‌ ముగిసిన నాటి నుంచి నాయకులు బయటకే రావడంలేదు.. కొంత మంది తమ నాయకుడు విదేశాలకు వెళ్లిపోతే.. మరికొంత మంది అదే బాటలో ఉన్నారు..

Raghu Rama Krishnam Raju: చంద్రబాబు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తే..జగన్, పాల్ పిచ్చాసుపత్రిలో చేస్తారు

Raghu Rama Krishnam Raju: చంద్రబాబు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తే..జగన్, పాల్ పిచ్చాసుపత్రిలో చేస్తారు

రాష్ట్రంలో ఇటివల ఎన్నికలు పూర్తి కాగా, అందరూ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలు సర్వేలు అనేక రకాల రిపోర్టులను వెల్లడించాయి. ఈ క్రమంలో మరికొన్ని రోజుల్లో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అమరావతిలో తప్పకుండా ప్రమాణస్వీకారం చేస్తారని రఘురామ అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతోపాటు సీఎం జగన్, పాల్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.

Lok Sabha Election 2024: ‘విపక్ష సీఎంలను అందుకే జైల్లో వేస్తున్నారు’

Lok Sabha Election 2024: ‘విపక్ష సీఎంలను అందుకే జైల్లో వేస్తున్నారు’

ప్రధాని నరేంద్ర మోదీపై(PM Narendra Modi) సంచలన ఆరోపణలు చేశారు సీఐపీ నేత నారాయణ(CPI Narayana). పొలిటికల్ ప్రచారంపై ఎన్నికల కమిషన్(Election Commission of India) ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆశ్చర్యకరంగా ఉందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని..

Mla Pinneli: పిన్నెల్లికి దాసోహమన్న మాచర్ల పోలీసులు

Mla Pinneli: పిన్నెల్లికి దాసోహమన్న మాచర్ల పోలీసులు

మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అరాచకాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయని తెలుగుదేశం పార్టీ నేతలు వెల్లడించారు. ఈవీఎం ధ్వంసం చేసి, అరాచకం సృష్టించిన పిన్నెలిని తక్షణమే అరెస్ట్ చేయాలని డీజీపీని కలిసి మెమోరాండం అందజేశారు.

Raghurama:జూన్ 4న వైసీపీకి పెద్దకర్మ: రఘురామ సంచలనం

Raghurama:జూన్ 4న వైసీపీకి పెద్దకర్మ: రఘురామ సంచలనం

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందని తెలుగుదేశం పార్టీ నేత, ఉండి టీడీపీ అభ్యర్థి రఘురామ కృష్ణరాజు సంచలన ఆరోపణలు చేశారు. ఈ నెల 13వ తేదీన వైసీపీకి ప్రజలు తిరస్కరించారని వివరించారు. ఒకవిధంగా ఆ పార్టీ 13వ తేదీన చనిపోయిందని తెలిపారు. జూన్ 4వ తేదీన సీఎం జగన్ దిమ్మదిరిగే ఫలితాలు రావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.

Nakka Anand Babu: జగన్‌కు కావాలి కోర్టు అనుమతి..!!

Nakka Anand Babu: జగన్‌కు కావాలి కోర్టు అనుమతి..!!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనపై ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాస్తోందని మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు తీవ్రస్థాయిలో విమర్శించారు. చంద్రబాబు పర్యటన నుంచి వీరికి ఎందుకు అంత ఆత్రం..? భద్రతా కారణాల వల్ల అన్ని విషయాలు బయటకు చెప్పరు కదా..? జగన్ రెడ్డి మాదిరిగా చంద్రబాబుపై కోర్టు ఆంక్షలు లేవు కదా..? అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి