Home » CM Chandrababu Naidu
నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సీఎం చంద్రబాబు నాయుడును తెలంగాణ జల వనరుల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్కుమార్ రెడ్డి అభినందించారు.
విజయవాడ వరద బాధితుల సహాయార్థం జీవీపీఆర్ ఇంజనీర్స్ లిమిటెడ్ రూ. కోటి విరాళాన్ని అందించింది.
రైతులు, ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యంతో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్రాన్ని ముంచెత్తిన భారీ వర్షాలు, ఆకస్మిక వరదలను సాధారణ విపత్తుగా పరిగణించరాదని కేంద్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్కు కేంద్ర బృందాలు వెళ్లాయి. ఏపీ సీఎం చంద్రబాబుతో కేంద్ర బృందంలోని అధికారులు ఈరోజు(గురువారం) భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం చర్చించారు. గత రెండు రోజుల నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందాలు పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఈ రోజు(గురువారం) తుది శ్వాస విడిచారు. ఆగస్టు 19వ తేదీన శ్వాసకోశ సమస్యలతో ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరిన విషయం తెలిసిందే.
రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఏమి లేకపోయినా.. ఏదో జరిగిందంటూ ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టిస్తూ.. ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. గుంటూరు సబ్జైలులో మాజీ ఎంపీ..
వరద బాధితులను అన్నివిధాలా ఆదుకుంటామని, అధైర్య పడవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరు చూసి ప్రజలు బాధపడుతున్నారని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ 11సీట్లు కూడా ఎందుకు ఇచ్చామా అని ప్రజలు బాధపడే పరిస్థితిని ఆయన కల్పిస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఏలూరు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఏలూరులో పర్యటిస్తున్నారు. తమ్మిలేరును పరిశీలించిన అనంతరం ఆయన సీఆర్రెడ్డి కాలేజ్ ఆడిటోరియంలో వరదలకు నష్టపోయిన రైతులు, వరద బాధితులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ..