Home » Cyber attack
ఆన్లైన్లో ఆర్డర్ చేసిన వస్తువు రాకపోవడంపై ఫిర్యాదు చేసేందుకు గూగుల్లో కస్టమర్ కేర్ నంబర్ వెతికి సంప్రదించిన వ్యక్తి ఖాతా నుంచి రూ. 1.40 లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్లు. టోలీచౌకి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి (64) బ్లింక్ ఇట్లో కొన్ని వస్తువులు ఆర్డర్ పెట్టాడు.
ప్రధాన మంత్రి కిసాన్ యోజన స్కీం పేరుతో ఏపీకే లింక్ను పంపిన సైబర్ నేరగాళ్లు, నగరవాసి ఫోన్ను హ్యాక్ చేసి ఖాతాలోని రూ.1.95 లక్షలు కాజేశారు. యూసుఫ్గూడ ప్రాంతానికి చెందిన వ్యక్తికి కొత్త నెంబర్ నుంచి పీఎం కిసాన్ పేరుతో ఏపీకే లింక్ వచ్చింది.
నోయిడా కేంద్రంగా జరిగిన రూ. 260 కోట్ల రూపాయల సైబర్ ఫ్రాడ్ ఇది. సైబర్ నేరగాళ్లు.. పోలీసు అధికారులు లేదా ఇతర ప్రభుత్వ సంస్థల సిబ్బందిగా నటించి దేశ, విదేశీయుల్ని బెదిరించారు. అమెజాన్ ఏజెంట్లమని చెప్పి..
ఆన్లైన్ రెంటల్ రెఫరల్ స్కీం పేరుతో సైబర్ మోసగాళ్లు ముషీరాబాద్కు చెందిన ఓ వ్యక్తి నుంచి రూ.35 లక్షలను కాజేశారు. ముషీరాబాద్కు చెందిన 42 ఏళ్ల వ్యక్తికి కేరళకు చెందిన నిఖిత జీవన్, శివ ప్రకాష్లు ఓ వాట్సాప్ సందేశాన్ని పంపారు. రెంట్, స్టడీ లీజ్ పేరుతో ఉన్న వ్యాపార సంస్థ పేరు చెప్పి, అందులో రెఫరల్ జాబ్ వర్క్ ఉంటుందని మంచి లాభాలు, బోనస్ లు ఉంటాయని నమ్మించారు.
పలువురు అమాయకులను ఆన్లైన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ స్కామ్ల పేరుతో మోసం చేస్తున్న సైబర్ కేటుగాళ్లని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. 2025 సంవత్సరంలో 228 మంది నిందితులను అరెస్టు చేశామని తెలిపారు
దేశ సరిహద్దులు దాటి సైబర్ నేరగాళ్లను అనంతపురం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. కాంబోడియా దేశం నుంచి ఫేక్ యాప్లని ఆపరేట్ చేస్తున్న నేరగాళ్లను పోలీసులు గుర్తించారు. రాయదుర్గంకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అకౌంట్ నుంచి రూ.1.74కోట్లు సైబర్ నేరగాళ్లు కాజేశారని ఫిర్యాదు రావడంతో విచారణ చేపట్టామని అనంతపురం ఎస్పీ జగదీష్ తెలిపారు.
దేశంలో ప్రతీ 8 సెకన్లకు ఒకరు సైబర్ మోసం బారిన పడుతున్నారని, 2023తో పోల్చితే 2024లో సైబర్ నేరాలు 209 శాతం పెరిగాయని ప్రభుత్వ నివేదికలో వెల్లడైంది. రోజు రోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా 2024లో సైబర్ నేరగాళ్లు 22,854 కోట్లు కొల్లగొట్టారు.
తక్కువ డబ్బును పెట్టుబడిగా పెట్టి అధిక మొత్తంలో సంపాదించడం ఎలా? అనే ఓ ఇంటర్య్వూను చూసిన వృద్ధుడు అందులో ఇచ్చిన లింకును ఓపెన్ చేసి సైబర్ క్రిమినల్స్ వలకు చిక్కాడు. రూ.19 లక్షలు సమర్పించుకున్నాడు.
వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేందుకు అవసరమైన రుణం ఇప్పిస్తానని చెప్పి వ్యాపారి నుంచి రూ.1.55 కోట్లు కాజేసిన సైబర్ నేరగాడిని హైదరాబాద్ సైబర్ క్రైం అధికారులు అరెస్ట్ చేశారు. డీసీపీ కవిత తెలిపిన వివరాల ప్రకారం శేరిలింగంపల్లి మండలం గోపన్పల్లి తెల్లాపూర్ రోడ్లోని హానర్ వివాన్టిస్లో నాగరాజు దేవు (44) నివాసముంటున్నాడు.
ఆన్లైన్ ట్రేడింగ్ స్కామ్లో నగరానికి చెందిన ఇద్దరు వ్యక్తులు రూ.10లక్షలకు పైగా మోసపోయారు. ఎన్జేహెచ్ఎన్ఐ అనే నకిలీ ట్రేడింగ్ యాప్ ద్వారా సైబర్నేరగాళ్లు మోసానికి పాల్పడ్డారు. హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.