Home » Devineni Umamaheswara Rao
అమరావతి: తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆదివారం ఉదయం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ... జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో అధికారపార్టీ నేతలు రాష్ట్రాన్ని ఇష్టారాజ్యంగా దోచేశారని..
అస్తవ్యస్త విధానాలతో ఏపీ సీఎం జగన్ రాష్ట్రాన్ని అప్పుల సుడిగుండంలోకి నెట్టారని మాజీమంత్రి దేవినేని ఉమా పేర్కొన్నారు. సంపద సృష్టి చేతకాక అప్పుల కోసం అడ్డగోలుగా తప్పులు చేశారన్నారు. అదనపు అప్పుల కోసం ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారన్నారు.
కనిగిరిలో పెద్ద బహిరంగ సభతో ఎన్నికల శంఖారావాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పూరిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. ఈ నెల 7వ తేదీన తిరువూరు పట్టణంలో జరిగే బహిరంగ సభకు మైలవరం నలుమూలల నుంచి 40 వేల మంది తరలి రాబోతున్నారన్నారు.
ప్రజల భూముల్ని లాక్కునేందుకే సీఎం జగన్ నల్ల చట్టాన్ని తెచ్చారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. రిజిస్ట్రేషన్, న్యాయ వ్యవస్థలను నిర్వీర్యం చేసి వ్యక్తిగత ఆస్తులను కాజేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
Andhrapradesh: గేట్లకు గ్రీజ్ పెట్టలేని అసమర్ధ ముఖ్యమంత్రితో రాష్ట్రానికి క్రేజ్ పోతోందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... వాటర్ మ్యానేజ్ మెంట్లో జగన్ రెడ్డి పూర్తిగా వైఫల్యం చెందారన్నారు.
Devineni Uma: రాష్ట్రంలో వ్యవసాయ భూములకు సాగు నీరు అందించడంలో వైసీపీ విఫలం అయ్యిందని.. ఓ ప్రణాళిక లేకపోవడమే దీనికి కారణమని మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శలు గుప్పించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. మూడు రోజుల క్రితం కురిసిన వర్షానికి, తుఫాన్ ప్రభావంతో అన్ని రకాల పంటలు నాశనం అయ్యాయన్నారు.
అమరావతి: మిచౌంగ్ తుఫాన్ సహాయక చర్యల్లో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రాష్ట్ర ప్రజల ఇబ్బందులు పట్టించుకునే నాధుడే లేడని తెలుగుదేశం నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్ర స్థాయిలో విమర్శించారు.
Andhrapradesh: మిచౌంగ్ తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను మాజీ మంత్రి దేవినేని ఉమా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తుఫాను ప్రభావంతో పంటలు నీట మునిగి, గాలులకు నేలవాలి రైతుల పూర్తిగా నష్టపోయారన్నారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లను భారీగా ప్రారంభిస్తామని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ( Devineni Umamaheswara Rao ) పేర్కొన్నారు.
దొంగ, నేరస్తుడు ముఖ్యమంత్రి అయితే పోలీస్ యంత్రాంగం కూడా ముద్దాయిగా మారుతుందనడానికి నాగార్జున సాగర్ నీటి వివాదమే నిదర్శనంగా ఉందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ( Devineni Umamaheswara Rao ) వ్యాఖ్యానించారు.