Home » Districts
వైసీపీ పాలనలో కుదేలైన సూక్ష సేద్యానికి మళ్లీ మంచి రోజులు వస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో డ్రిప్, స్ర్పింక్లర్ల సరఫరా కోసం భారీ టార్గెట్ను ఇచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 37500 హెక్టార్లల్లో డ్రిప్, స్ర్పింక్లర్ల మంజూ రు చేయాలన్న లక్ష్యం విధించారు. ఇదే క్రమంలో రైతు సేవా కేంద్రాల్లో ఈనెల మొదటి వారం నుంచి రైతుల పేర్ల రిజిస్ర్టేషన ప్రక్రియ మొదలు పెట్టారు. అయితే ఇప్పటి దాకా ...
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు జిల్లాలోని కృష్ణమందిరాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. అనంతపురం నగరంలోని ఇస్కాన్ మందిరంలో ఆదివారం నుంచి వేడుకలు మొదలౌతాయి. ఇస్కాన్ మందిరాన్ని రంగు రంగులవిద్యుద్దీపాలతో అలంకరించారు. గోకుల కృష్ణుడిని దర్శించుకునేందుకు వచ్చే వేలాదిమంది భక్తుల కోసం ఆలయం వద్ద ఏర్పాట్లు చేశారు. ఇస్కాన్ మందిర..
వ్యాపారం చేయాలంటే నిబంధనలు పాటించాలి. చట్ట ప్రకారం అనుమతులు తీసుకోవాలి. కానీ రూ.కోట్ల లావాదేవీలు జరిగే కక్కలపల్లి టమోటా మార్కెట్లో ఇవేవీ అమలు కావడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. టమోటా మార్కెట్ నిర్వహణకు మార్కెటింగ్ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలి. వ్యాపారులు ట్రేడ్ లైసెన్స పొందాలి. 2019లో పండ్లు, కూరగాయల ఉత్పత్తులకు ప్రభుత్వం సెస్ మినహాయించింది. దీంతో మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారులు టమోటా మార్కెట్ గురించి పట్టించుకోవడం మానేశారు. సెసె మినహాయింపు ఉన్నా.. మార్కెట్ నిర్వహణకు మార్కెటింగ్ శాఖ కమిషనర్ నుంచి అనుమతులు ఉండాల్సిందేనని ఆ శాఖ అధికారులు అంటున్నారు. కొందరికి గతంలో ట్రేడ్ లైసెన్స ఉన్నా.. 2019 తరువాత రెన్యువల్ చేయించలేదని
కోల్కతా మెడికల్ కళాశాలలో పీజీ వైద్యురాలి హత్యాచార ఘటనను కళ్లకు కడుతూ.. జూడాలు నాటకాన్ని ప్రదర్శించారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆందోళనలో భాగంగా.. జిల్లా ఆస్పత్రిలో గురువారం రిలే దీక్షలు చేపట్టారు. వీరికి ఎనజీఓ నాయకులు సంఘీభావం తెలిపారు. యువతులపై ...
కూటమి పార్టీలు అధికారంలోకి రావడంతో గ్రామీణ రోడ్ల (సీసీ రోడ్లు) దశ మారనుంది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని ప్రతి మండలానికి రోడ్ల అభివృద్ధి కోసం రూ. 3 కోట్ల అంచనా వ్యయంతో నివేదికను తయారు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ లెక్కన జిల్లా వరకు సుమారు రూ. 100 కోట్ల వరకు అంచనా నివేదిక తయారు కానున్నట్లు ఆశాఖ వర్గాల సమా చారం. నూతన ప్రభుత్వం గ్రామీణ రహదారుల నిర్మాణానికి ...
కక్కలపల్లి టమోటా మార్కెట్ రెండు రోజుల తరువాత చల్లబడింది. అంటే.. సమస్య పరిష్కారమైనట్లు కాదు..! మార్కెట్ శక్తులలో కీలకమైన మండీ, లారీ అసోసియేషన్లు, బయ్యర్లు సర్దుకున్నారు. బయటి వాహనాల నుంచి భారీగా వసూళ్లకు దిగడంతో సోమవారం బయ్యర్లు రోడ్డెక్కారు. రికార్డులను లాక్కుంటున్నారని వాహనదారులు ఆందోళనకు దిగారు. ఆ రాత్రికి బెదిరింపులు రావడంతో కొందరు అజ్ఞాతంలోకి వెళ్లారు. మరుసటి ఉదయాన్నే బయ్యర్లు వేలంపాటలను బహిష్కరించారు. దీంతో వేల టన్నుల టమోటా దిగుబడులు మార్కెట్లో పేరుకుపోయాయి. దిక్కుతోచక రైతులు రోడ్డెక్కారు. మార్కెట్ రచ్చ రచ్చ అయింది. హైవేపై ధర్నా కారణంగా ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో ...
కక్కలపల్లి టమోటా మార్కెట్..! రైతులు, వ్యాపారులు, వాహనదారులు, చిరు వ్యాపారులు, హోటల్ నిర్వాహకులు, హమాలీలు, కూలీలు.. ఇలా ఎందరికో ఉపాధి కల్పించే చోటు. వచ్చిపోయే వారితో ఏడాదిలో ఆరు నెలలపాటు కళకళలాడుతుంటుంది. అనంతపురం నగర శివారులో.. జాతీయ రహదారి సమీపంలో ఉంటున్న ఈ మార్కెట్లో పైకి కనిపించే దృశ్యం ఇది. కానీ ఇది మాఫియా గుప్పిట్లో ఉందంటే అతిశయోక్తి కాదు. వేరే రాషా్ట్రల వాహనాలు రావాలంటే కప్పం కట్టాలి. సొంత వాహనాలున్న టమోటా రైతులు రావాలన్నా కప్పం కట్టి తీరాలి. హైవేపై ఓ వాహనంలో ఉండే ముఠా.. రేయింబవళ్లూ రౌడీ మామూళ్ల వసూళ్లను ...
జిల్లాను ప్రశాంతంగా ఉంచడమే లక్ష్యమని ఎస్పీ పి.జగదీష్ అన్నారు. డీపీఓలోని తన చాంబర్లో సోమవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఎస్పీ మాట్లాడారు. బేసిక్ పోలీసింగ్పై దృష్టి పెడతామని, శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా, నిష్పక్షపాతంగా, చట్టపరంగా వ్యవహరిస్తామని అన్నారు. గంజాయి, సైబర్ నేరాల నియంత్రణలకు గట్టి చర్యలు తీసుకుంటామని ..
కోల్కతా బోధనాస్పత్రిలో పీజీ డాక్టర్ హత్యాచార ఘటనపై అనంతలో జూనియర్ డాక్టర్ల ఆందోళన కొనసాగుతోంది. వందలాదిమంది డాక్టర్లు, మెడికోలు, జిల్లా ఆస్పత్రి నుంచి కలెక్టరేట్ వరకు సోమవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్లకు భద్రత కల్పించి న్యాయం చేయండి. డాక్టర్ను హత్యచేసిన వారిని కఠినంగా శిక్షించండి అంటూ నినదించారు. కలెక్టరేట్ ...
ప్రభుత్వం బదిలీల ఉత్తర్వులు జారీ చేయడంతో ఉద్యోగుల్లో ఉత్కంఠ మొదలైంది. ఒకే చోట ఐదేళ్లు పని చేసిన ప్రతి ఒక్కరూ బదిలీ కావాల్సిందే అనే నిబంధనతో పాటు అడ్మినిస్ర్టేషన గ్రౌండ్స్ కింద ఎవరినైనా బదిలీ చేసే అవకాశం ఉందని మార్గదర్శకాల్లో పేర్కొనడం ఆయా ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా జిల్లా పంచాయతీ రాజ్శాఖ, ...