Home » Economy
ఉద్యోగాల కల్పనపై ఆర్బీఐ ఇటీవల విడుదల చేసిన నివేదిక నిరుద్యోగం పేరిట అవాస్తవాలను ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాల నోటికి తాళం వేసిందని ప్రధాని మోదీ అన్నారు. ముంబైలో చేపట్టిన రూ.29,400 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ.....
ప్రపంచ జనాభా శరవేగంగా పెరుగుతోంది. నగరాలు, పట్టణాల్లో ఈ పెరుగుదల మరింత వేగంగా ఉంది. ఉద్యోగావకాశాలు, వలసల కారణంగా ప్రజలు నగరాలకు తరలివచ్చి స్థిరపడుతున్నారు.
బడ్జెట్ 2024: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జులై 23న ఏడో బడ్జెట్ని ప్రవేశపెట్టనున్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు దేశ ఆర్థిక వ్యవస్థ తదితర రంగాల అభివృద్ధి కోసం ప్రవేశ పెట్టిన కీలక బడ్జెట్ల గురించి తెలుసుకుందాం.
దేశ జీడీపీ గణాంకాలను శుక్రవారం విడుదల చేయగా.. ఈ గణాంకాలపై ప్రధాని మోదీ(PM Modi) స్పందించారు. 2023–24 ఆర్థిక సంవత్సరానికి భారత్ జీడీపీ(GDP) వృద్ధి రేటు 8.2 శాతానికి చేరుకుందని ప్రకటించారు. ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థకు సూచనగా ఆయన పేర్కొన్నారు.
భారతదేశ ఆర్థిక వృద్ధి పనితీరు చాలా బాగుందని ఐక్యరాజ్య సమితికి చెందిన ఓ నిపుణుడు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఓ వైపు చైనా(china)లో పెట్టుబడులు(investments) తగ్గుముఖం పడుతుండగా, అనేక పాశ్చాత్య దేశ కంపెనీలకు ప్రస్తుతం భారత్ ప్రత్యామ్నాయ పెట్టుబడి గమ్యస్థానంగా మారిందని తెలిపారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా పురోగమిస్తోందని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(corporate affairs ministry) మార్చి(March 2024) నాటి బులెటిన్లో తెలిపింది. భారత ప్రభుత్వం దేశంలో పరిశ్రమలను ప్రోత్సహించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోందని తెలిపింది. తద్వారా ప్రజలు ఉద్యోగార్ధులకు బదులుగా ఉద్యోగ సృష్టికర్తలుగా మారుతున్నారని చెప్పింది.
తన స్థానాన్ని పదిలం చేసుకుని రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలనకున్న జపాన్(Japan) ఆశలు ఆడియాసలయ్యాయి. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణించి నాలుగో స్థానానికి పడిపోయింది. గురువారం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. జర్మనీ జీడీపీ 2023లో 4.4 ట్రిలియన్ డాలర్లు కాగా, జపాన్ జీడీపీ 4.29 ట్రిలియన్ డాలర్లుగా నమోదైంది.
Union Budget 2024: ఫైనాన్షియల్ అంశాలకు సంబంధించి ప్రతి నెలా ఏదో ఒక మార్పు ఉంటూనే ఉంటుంది. అయితే, మిగతా నెలలతో పోలిస్తే.. ఫిబ్రవరి నెల చాలా కీలకం అని చెప్పుకోవాలి. రానున్న ఫిబ్రవరి నెలలో ఫైనాన్షియల్ అంశాలకు సంబంధించి కీలక మార్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది.
Economy: 2027 నాటికి భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగల దేశంగా అవతరిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) ఆశాభావం వ్యక్తం చేశారు.
శ్రీలంక(Srilanka) పూర్తిగా ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడలేదని ఆ దేశ అధ్యక్షుడు రాణిల్ విక్రమసింఘే(Ranil Wickremesinghe) వెల్లడించారు. 2023 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్(Srilanka Budjet)ను ఆ దేశ పార్లమెంట్ లో ఆయన ఇవాళ ప్రవేశ పెట్టారు.