• Home » Gannavaram

Gannavaram

 Pattabhi Update: రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు పట్టాభి.. జైలు అధికారులపై జడ్జి ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశారంటే..

Pattabhi Update: రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు పట్టాభి.. జైలు అధికారులపై జడ్జి ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశారంటే..

టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌తోపాటు పది మందిని రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు.

Jagan: కొత్త గవర్నర్‌కు సీఎం జగన్‌ ఘనస్వాగతం

Jagan: కొత్త గవర్నర్‌కు సీఎం జగన్‌ ఘనస్వాగతం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త గవర్నర్ (New Governor) గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు.

Pattabhi: రాజమండ్రి సెంట్రల్ జైలుకు పట్టాభి

Pattabhi: రాజమండ్రి సెంట్రల్ జైలుకు పట్టాభి

టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం (Kommareddy Pattabhiram)తో సహా 11 మంది టీడీపీ నేతలను రాజమండ్రి సెంట్రల్ జైలు (Rajahmundry Central Jail)కు తరలించాలని జడ్జి ఆదేశించారు.

Chandrababu: ఏపీ ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ

Chandrababu: ఏపీ ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ

గన్నవరం విధ్వంసంపై ఏపీ ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) బహిరంగ లేఖ రాశారు. సీఎం జగన్‌రెడ్డి (CM Jagan Reddy) వ్యవస్థల దుర్వినియోగంపై ఆయన లేఖ రాశారు.

Konakalla Narayana Rao: వైసీపీ ప్రభుత్వంలో ఇలాంటి దారుణాలను‌ చూస్తున్నాం..

Konakalla Narayana Rao: వైసీపీ ప్రభుత్వంలో ఇలాంటి దారుణాలను‌ చూస్తున్నాం..

కృష్ణాజిల్లా: గన్నవరంలో ఘటనలు అధికార పార్టీ నేతల అహంకారాన్ని తెలియజేస్తున్నాయని టీడీపీ నేత (TDP Leader), మాజీ ఎంపి కొనకళ్ల నారాయణరావు (Konakalla Narayana Rao) అన్నారు.

TDP Leader: ‘బాధితులే నిందితులు... ఇదే జగన్ చట్టం’

TDP Leader: ‘బాధితులే నిందితులు... ఇదే జగన్ చట్టం’

గన్నవరం ఘటనకు సంబంధించి టీడీపీ నేత పట్టాభిరామ్‌కు కోర్టు రిమాండ్ విధించింది.

Pattabhi: గన్నవరం కోర్టుకు పట్టాభి మెడికల్‌ రిపోర్టు... జడ్జి నిర్ణయం ఇదే..

Pattabhi: గన్నవరం కోర్టుకు పట్టాభి మెడికల్‌ రిపోర్టు... జడ్జి నిర్ణయం ఇదే..

టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ను పోలీసులు గన్నవరం సబ్‌జైలుకు తరలించారు.

Biswabhushan: గన్నవరం ఎయిర్‌పోర్టులో గవర్నర్ బిశ్వభూషణ్‌కు వీడ్కోలు

Biswabhushan: గన్నవరం ఎయిర్‌పోర్టులో గవర్నర్ బిశ్వభూషణ్‌కు వీడ్కోలు

గవర్నర్ బిశ్వభూషణ్‌కు గన్నవరం ఎయిర్‌పోర్టులో ప్రభుత్వం వీడ్కోలు పలికింది.

Gannavaram పోలీస్ స్టేషన్‌లోనే పట్టాభి

Gannavaram పోలీస్ స్టేషన్‌లోనే పట్టాభి

టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి, చిన్నా, జాస్తిలపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌తో సహా పలు సెక్షన్‌ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. మొత్తం 14 మందిని పోలీసులు గన్నవరం కోర్టులో హాజరుపరిచారు.

Chandrababu: ఆ పని చేసింది వైసీపీ గూండాలే..

Chandrababu: ఆ పని చేసింది వైసీపీ గూండాలే..

గన్నవరం టీడీపీ (TDP) కార్యాలయంపై వైసీపీ గుండాలు చేసిన దాడిపై, పోలీసులు వ్యవహరించిన తీరుపై తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి