Home » GDP
Economy: 2027 నాటికి భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగల దేశంగా అవతరిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం ప్రభావం భారత దేశ ఆర్థిక వ్యవస్థపై స్పష్టంగా కనిపిస్తోందని రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ ప్రశంసించారు. మోదీని రష్యాకు గొప్ప మిత్రునిగా ఆయన అభివర్ణించారు. రష్యా ప్రభుత్వ నియంత్రణలోని అంతర్జాతీయ వార్తా టెలివిజన్ నెట్వర్క్ ఈ వివరాలను వెల్లడించింది.
భారత దేశ స్థూల దేశీయోత్పత్తి (GDP) 2023-24 ఆర్థిక సంవత్సరంలో 6.3 శాతం ఉంటుందని ప్రపంచ బ్యాంకు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi), కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కేంద్ర బడ్జెట్ను పార్లమెంటుకు సమర్పించేందుకు
ప్రస్తుత క్యాలెండర్ ఏడాది 2022లో భారత జీడీపీ (GDP) వృద్ధి రేటు అంచనాలను గ్లోబల్ రేటింగ్ కంపెనీ మూడీస్ (Moodys) సవరించింది. క్రితం అంచనా 7.7 శాతం నుంచి 7 శాతానికి కోత విధించింది.