Home » Indoor
విద్యార్థుల క్రమశిక్షణా రాహిత్యంపై జిల్లా యంత్రాగం విచారణ జరిపి, నలుగురు విద్యార్థి నాయకులను ఘటనకు బాధ్యులుగా గుర్తించినట్టు కళాశాల ప్రిన్సిపాల్ అనామిక జైన్ తెలిపారు. ఆ నలుగురుని కళాశాల నుంచి బహిష్కరిస్తూ, వారిని టీసీలు తీసుకోవాలని ఆదేశించినట్టు వివరించారు.
Madhyapradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ పెళ్లి వేడుకలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఎంతో ఉత్సాహంగా జరుగుతున్న సంగీత్ వేడుకల్లో ఓ యువతి ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయింది. ఏం జరిగిందంటే..
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో శ్రీ యుగపురుష్ దామ్ బౌదిక వికాస్ కేంద్రం పాఠశాలలో ముగ్గురు చిన్నారులు మరణించారు. మరో 12 మంది తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో వారిని స్థానిక చాచా నెహ్రూ ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు.
సాటి మనుషుల పట్ల కనీసం జాలి కూడా చూపించని ప్రస్తుత సమాజంలో కొంతమంది ప్రవర్తించే తీరు చూస్తే మానవత్వం ఇంకా బ్రతికే ఉందని అనిపిస్తుంటుంది. చాలా మంది తోటి మనుషుల పట్లే కాకుండా జంతువుల పట్ల కూడా జాలి చూపిస్తుంటారు. ఇలాంటి
Indore: మధ్యప్రదేశ్లోని ఇండోర్లో దారుణం వెలుగు చూసింది. పెళ్లికి నిరాకరించిందనే కారణంతో ఓ మహిళపై సామూహిక అత్యాచారం చేశారు. ఆరు నెలల క్రితం ఈ ఘటన చోటు చేసుకోగా.. బాధిత మహిళ ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంలో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు ఫైల్ చేసిన పోలీసులు.. ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేశారు.
కొందరు తమ పైశాచికత్వాన్ని మూగ జంతువులపై చూపిస్తుంటారు. తిరిగి దాడి చేయలేవనే భావనతో పదే పదే వాటిని హింసిస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు అసలుకే ఎసరు వస్తుంటుంది. అయినా...
వర్షాకాల సీజన్ ప్రారంభాన్ని ఎంతోమంది ఎంతలా ఆస్వాదిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పటిదాకా ఎండలతో విసిగివేసారి ఉన్న వారంతా వర్షం పడగానే ఒక్కసారిగా రిలీఫ్ అవుతారు. ఈ క్రమంలో కొందరు వర్షంలో తడుస్తూ ఎంజాయ్ చేస్తే.. మరికొందరు తమకి ఇష్టమైన వేడి వేడి ఆహార పదార్థాలను తింటూ ఉంటారు. మరికొందరు...
20యేళ్ల అమ్మాయి పెళ్లికి కుటుంబ సభ్యులు, బంధువులు అంతా సిద్ధం చేశారు. మరికొద్ది సేపట్లో పెళ్లి జరుగుతుందనగా వరుడు ..
మహేష్ పటేల్ ఆగ్రహంతో ఇంట్లోకి వెళ్లి పైఅంతస్తు నుంచి తుపాకీ చూపుతూ(..
ఇండోర్ నగరంలోని బాలేశ్వర్ మహాదేవ్ ఆలయంలో బావి పైకప్పు కూలిన దుర్ఘటనలో మృతుల సంఖ్య శుక్రవారం ఉదయానికి 35కు పెరిగింది...