Home » Kaleshwaram Project
కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగడంపై వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
లక్ష కోట్ల అప్పులు చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ భవిష్యత్ అంధకారంగా మారిందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
‘‘మేడిగడ్డ బ్యారేజీ బ్లాక్-7లో ఉత్పన్నమైన సమస్యను రిపేరు చేయడానికి వీల్లేదు. మొత్తం బ్లాక్ను పునాదుల నుంచి తొలగించి, పునర్నిర్మించాలి.
ముఖ్యమంత్రి కేసీఆర్పై టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ అంటే కాళేశ్వరం కర్రెప్షన్ రావు అనే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యలు చేశారు. నాసిరకం పనులతో వేల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారని మండిపడ్డారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోయాయన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ను రాహుల్ సందర్శించారు. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ డ్యామేజీని పరిశీలించారు. దాదాపు గంటన్నరపాటు రాహుల్ పర్యటన కొనసాగింది. అయితే కాళేశ్వరం సందర్శన తర్వాత రాహుల్ గాంధీ ఆసక్తికర ట్వీట్ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కుంగడంపై మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ప్రాజెక్ట్ కుంగిపోడానికి పూర్తి బాధ్యత సీఎం కేసీఆర్ వహించాలన్నారు.
సిద్దిపేట జిల్లా: హుస్నాబాద్ నుంచి కాలేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టుకు సందర్శనకు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ బృందం బుధవారం ఉదయం బయలుదేరింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కుంగడంపై కేసు నమోదయ్యింది. మహదేవ్పూర్ పోలీసులు ఈ కేసు రిజిష్టర్ చేశారు. ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పిల్లర్ కింద భారీ శబ్దం రావడంతో కుట్రకోణం ఉందన్న అనుమానంతో అధికారులు ఈ ఫిర్యాదు చేశారు.