Home » kaleshwaram
కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడీషియల్ ఎంక్వైరీ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో స్పెషల్ విచారణ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇరిగేషన్ సెక్రెటరీ రాహుల్ బొజ్జ అధికారుల బృందం నిన్న ఘోష్తో ప్రత్యేకంగా భేటీ అయ్యింది.
BRS Calls Chalo Medigadda: కాళేశ్వరం ప్రాజెక్టును(Kaleshwaram Lift Irrigation Project) కూల్చే కుట్ర చేస్తున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై(Congress) నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR). ఇందులో భాగంగా ‘ఛలో మేడిగడ్డ’కు పిలుపునిచ్చారు కేటీఆర్. మంగళవారం నాడు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. రేవంత్ సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు.
కాళేశ్వరంపై విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. 16 నుంచి 21 వరకు పిల్లర్స్కు నష్టం వాటిలినట్టు తమ నివేదికలో విజిలెన్స్ పేర్కొంది. రాఫ్ట్ సపోర్ట్ కొట్టుకుపోవడం వల్ల నష్టం జరిగినట్టు తెలిపింది.
కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం సరస్వతీ బ్యారేజీకి అధికారులు మరమ్మతులు చేపట్టారు. ఐదో బ్లాక్ లోని 28,38 పియర్ల వద్ద పడిన
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ఒక రూపాయి ఖర్చు చేస్తే.. నికరంగా దాని నుంచి వచ్చే ఆదాయం 52 పైసలు మాత్రమేనని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) స్పష్టం చేసింది. అందువల్ల, ఈ ప్రాజెక్టు ఆర్థికంగా అంత ప్రయోజనకరం కాదని తేల్చి చెప్పింది.
కాళేశ్వరం ప్రాజెక్ట్(Kaleshwaram Project) అవినీతిపై, కేసీఆర్ కుటుంబంపై విచారణ జరిపించాలని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ నేత వేములకొండ వేణుగోపాల్గౌడ్(Vemulakonda Venugopalgoud)
‘‘మేడిగడ్డ బ్యారేజీ బ్లాక్-7లో ఉత్పన్నమైన సమస్యను రిపేరు చేయడానికి వీల్లేదు. మొత్తం బ్లాక్ను పునాదుల నుంచి తొలగించి, పునర్నిర్మించాలి.
TS News: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వివిధ రాష్ట్రాల మీదుగా సాగుతోంది. పలువురు పార్టీ సీనియర్ నేతలు, నాయకులు, కార్యకర్తలు ఆయనకు మద్దతు తెలుపుతున్నారు.