Home » Kodi Pandelu
కడప జిల్లా పులివెందులలో తొలిసారి కోడిపందేల జోరు కనిపించింది. పందేల్లో తొలి రోజే రూ.2 కోట్లు దాటినట్లు సమాచారం.
ఎన్నడూ లేని విధంగా ఈసారి వందల చోట్ల కోడి పందేలు ఏర్పాటుకావడంతో కొన్నిచోట్ల పందేలకు అవసరమైన కోడి జాతులు రాకపోవడంతో పందెం రాయుళ్లు.....
Sankranti 2025: కుక్కుట శాస్త్రాన్ని అనుసరించి కోడి పంజులను బరిలో నిలిపితే.. విజయం తథ్యమని చెబుతున్నారు. అంతేకాదు.. ఆ కోడి పుంజులను ఓ దిశలో బరిలో దింపితే యజమానులకు సైతం దశ తిరుగుతోందని అంటున్నారు.
Kodi Pandalu: సంక్రాంతి పండుగ మూడు రోజులు లక్ష్యంగా చేసుకుని కోడి పందేల వ్యాపారం జోరుగా సాగుతోంది. నిమిషాల వ్యవధిలోనే కోట్లకు కోట్లు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అయితే పోలీసులు చూసీ చూడనట్లు వదిలేస్తున్నారని ప్రజలు అంటున్నారు
కృష్టా జిల్లా: గన్నవరం మండలం, సూరంపల్లి పామాయిల్ తోటలో భారీగా కోడి పందాలు జరుగుతున్నాయి. దీంతో విశ్వాసనీయ సమాచారం మేరకు హనుమాన్ జంక్షన్, వీరవల్లి, ఆత్కూరు, గన్నవరం, నాలుగు స్టేషన్ల పోలీసులు ఒక్కసారిగా మెరుపు దాడి చేశారు.
కోడి పందాలే కాదు గుండాట వల్ల కూడా డబ్బులు పోగొట్టుకుంటారు. కొంచెం డబ్బు వస్తే చాలు మరికొంత కావాలని ఆశతో ఉంటారు. ఒకవేళ డబ్బులు పోతే తిరిగి తెచ్చుకోవాలని ఆడతారు. పోయిన మనీ కోసం ఆడుతుంటే తిరిగి రావు. దీంతో జేబులు ఖాళీ అవుతుంటాయి.
ప.గో. జిల్లా: భీమవరంలో సాంప్రదాయ కోడిపందాలను నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగు సంవత్సరాల తరువాత ఆప్తుల మద్య పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు.
ఏలూరు జిల్లా: పెదవేగి మండలం చక్రాయగూడెం సమీపంలో పేకాట, కోడిపందాల స్థావరాలపై పోలీసులు దాడి చేశారు. కొంతకాలంగా ఈ స్థావరాలను వైసీపీ ప్రజా ప్రతినిధి ముఖ్య అనుచరులు నిర్వహిస్తున్నారు. పోలీసుల దాడిలో భారీగా నగదు పట్టుబడినట్లు సమాచారం.
సంక్రాంతి కోడిపందేల జోరులో కోట్ల రూపాయలు చేతుల మారాయి. భీమవరం మండలం డేగాపురంలో నిర్వహించిన ఒక బరిలోనే కోడిపందేలు నాలుగు కోట్లకుపైగా జరగడంతో పాటు..
సంక్రాంతి పండుగ (Sankranti Festival) సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో (East Godavari) నిర్వహించిన కోడి పందాలు (Kodi Pandelu) విషాదానికి దారితీశాయి. కోడి పందాల కారణంగా..