• Home » Lok Sabha

Lok Sabha

Mamata Banerjee: మళ్లీ బెంగాల్ డీజీపీగా రాజీవ్‌కుమార్‌

Mamata Banerjee: మళ్లీ బెంగాల్ డీజీపీగా రాజీవ్‌కుమార్‌

పశ్చిమ బెంగాల్ డీజీపీగా మళ్లీ రాజీవ్‌కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది డిసెంబర్‌లో రాజీవ్‌కుమార్‌ను మమత ప్రభుత్వం డీజీపీగా నియమించింది.

Delhi : లోక్‌సభలో కాంగ్రెస్‌ డిప్యూటీ లీడర్‌గా గౌరవ్‌ గొగోయ్‌

Delhi : లోక్‌సభలో కాంగ్రెస్‌ డిప్యూటీ లీడర్‌గా గౌరవ్‌ గొగోయ్‌

లోక్‌సభలో కాంగ్రెస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌గా ఎంపీ గౌరవ్‌ గొగోయ్‌కు ఆ పార్టీ మరోసారి అవకాశమిచ్చింది. చీఫ్‌ విప్‌గా సీనియర్‌ నేత కొడికున్నిల్‌ సురేశ్‌, విప్‌లుగా మాణిక్కం ఠాగూర్‌, మహమ్మద్‌ జావేద్‌లను నియమించింది.

LokSabha: కాంగ్రెస్ డిప్యూటీ లీడర్‌గా గౌరవ్ గొగోయ్

LokSabha: కాంగ్రెస్ డిప్యూటీ లీడర్‌గా గౌరవ్ గొగోయ్

కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. లోక్‌సభలో ఆ పార్టీ డిప్యూటీ లీడర్‌గా గౌరవ్ గొగోయ్‌ను నియమించింది. ఇక సభలో చీఫ్ వీప్‌గా కొడిక్కినల్ సురేష్‌‌ను, అలాగే వీప్‌లుగా మాణిక్కం ఠాగూర్, జావేద్‌ను ఎంపిక చేసింది.

Mumbai : యూట్యూబర్‌ ధ్రువ్‌ రాఠీపై కేసు నమోదు

Mumbai : యూట్యూబర్‌ ధ్రువ్‌ రాఠీపై కేసు నమోదు

ప్రముఖ యూట్యూబర్‌ ధ్రువ్‌ రాఠీపై మహారాష్ట్ర సైబర్‌ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. ధ్రువ్‌ రాఠీ పేరిట ఉన్న ఓ పేరడీ ‘ఎక్స్‌’ ఖాతా నుంచి లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు కుమార్తెకు సంబంధించి తప్పుడు సమాచారం పోస్టు చేసిన నేపథ్యంలో..

Kangana Ranaut : ఆధార్‌ ఉంటేనే అపాయింట్‌మెంట్‌

Kangana Ranaut : ఆధార్‌ ఉంటేనే అపాయింట్‌మెంట్‌

తనను కలవాలంటే ఆధార్‌ కార్డుతో రావాలంటూ నియోజకవర్గ ప్రజలకు మండీ ఎండీ, ప్రముఖ నటి కంగనా రనౌత్‌ నిబంధన విధించడం రాజకీయ దుమారం రేపుతోంది. కంగనా తీరు సరికాదని కాంగ్రెస్‌ పార్టీ విమర్శిస్తోంది.

Meria Kumari : ప్రత్యేక హోదాపై బిహార్‌లో పోరు

Meria Kumari : ప్రత్యేక హోదాపై బిహార్‌లో పోరు

పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల ముంగిట ప్రత్యేక హోదాపై బిహార్లో అధికార ఎన్డీయే, విపక్ష మహాకూటమి పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి.

Congress Party: నెల రోజుల పాలనపై ఫైర్.. మోదీ‌కి సంధించిన ‘10 అంశాలు’

Congress Party: నెల రోజుల పాలనపై ఫైర్.. మోదీ‌కి సంధించిన ‘10 అంశాలు’

ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధాన పీఠమెక్కి నేటికి సరిగ్గా నెల రోజులు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో మోదీ పాలనపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ మండిపడింది.

Central Committee : లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిపై సీపీఎం ఆత్మ పరిశీలన

Central Committee : లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిపై సీపీఎం ఆత్మ పరిశీలన

ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ బలంగా ఉన్న కేరళ, పశ్చిమ బెంగాల్‌, త్రిపుర రాష్ట్రాల్లో ఓటమి పాలవడంపై సీపీఎం పార్టీ ఆత్మ విశ్లేషణ చేసుకుంది.

Nirmala Sitha Raman: 23న కేంద్ర బడ్జెట్‌

Nirmala Sitha Raman: 23న కేంద్ర బడ్జెట్‌

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 22 నుంచి ఆగస్టు 12 వరకు జరగనున్నాయి. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ సమావేశాల రెండో రోజు......

MP Mahua Moitra : న్యాయమూర్తులు భయపడుతున్నారు

MP Mahua Moitra : న్యాయమూర్తులు భయపడుతున్నారు

ప్రతిపక్ష నేతల కేసుల్లో న్యాయమూర్తులు న్యాయం చేయడానికి భయపడుతున్నారని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి