Home » Love
'డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్..' అనేమాట తరచుగా వింటూనే ఉంటాం. తండ్రులకు కూతుళ్ల మీద ఉండే ప్రేమ అనిర్వచనీయమైనది. దీనికి తగ్గట్టుగా ఈ తండ్రీకూతుళ్ళను చూస్తే..
శారీరక ఆకర్షణ, సాహసం లాంటి భావం ఉంటుంది. విశ్వాసంతో ముందుకు వెళతారు కానీ..
ఒకప్పుడు లేఖల ద్వారా తమ ప్రేమను వ్యక్తపరిచేవారు. కానీ, ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని అంతా ఆన్లైన్లోనే జరిగిపోతోంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా అనామకులుగా పరిచయం అవ్వడం, అభిరుచులు కలవడంతో ప్రేమలో పడటం వంటివి జరిగిపోతున్నాయి..
ఇటీవలి కాలంలో కొందరు వివాహేతర సంబంధాల మోజులో పడి ఎంతటి దారుణానికైన వెనకడుగు వేయడం లేదు. ఈ నేపథ్యంలో ఇటీవల తరచూ పలు ఘటనలు వెలుగు చూస్తున్నాయి కూడా. తాజాగా ఇదే కోవలో కేరళ రాష్ట్రంలో దారుణాతి దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
ఫేస్బుక్లో పరిచయమైన యువకుడిని కలుసుకునేందుకు పాకిస్థాన్ వెళ్లిన అంజూ ప్రేమ కథలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. రాజస్థాన్ నుంచి పాకిస్థాన్ వెళ్లిన అంజు.. అక్కడి యువకుడిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అయితే...
ఓ మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళుతోంటే ఓ దొంగ ఆమె ఫోన్ లాక్కుపోయాడు. ఆ దొంగోడు ఫోన్ లో ఆమె ఫోటో చూసి ఫిదా అయ్యాడట. విచిత్రంగా ఆ అమ్మాయి కూడా ఈ దొంగోడిని ప్రేమించడం మొదలెట్టింది.
భర్తతో సంతోషంగా జీవితం గడపాల్సిన ఆమె నడిరోడ్డులో అన్నపానీయాలు లేకుండా రోదిస్తోంది.
దంపతుల మధ్య తలెత్తే చిన్న చిన్న సమస్యలు కొన్నిసార్లు చిలికిచిలికి గాలివానలా మారుతుంటాయి. ఈ క్రమంలో చాలా మంది సంచలన నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే దంపతుల విషయంలో ఇలాగే జరిగింది. వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో..
ప్రేమ వ్యవహారాలు కొన్నిసార్లు చిత్రవిచిత్రమైన మలుపులు తిరుగుతుంటాయి. ఇంకొన్నిసార్లు సినిమా తరహా ట్విస్టులు చోటు చేసుకుంటుంటాయి. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే ఘటనలో వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే భార్య మొదటి భర్తకు గుడ్బై చెప్పి రెండో పెళ్లి చేసుకుంది. ఈ క్రమంలో...
ప్రేమ ఎప్పుడు, ఎవరిపై పుడుతుందో ఎవరూ చెప్పలేరు. దీనికి తోడు ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఎక్కడెక్కడి వారో ఒక్క క్షణంలో స్నేహితులైపోతున్నారు. అయితే ఈ స్నేహం కొన్నిసార్లు ప్రేమ వరకూ దారి తీస్తుంటుంది. ఇలాంటి ప్రేమ వ్యవహారాలు అప్పుడప్పుడూ..