Home » Mancherial
పోలీస్ స్టేషన్ల మాదిరిగా అటవీ శాఖ పరిధిలో ఫారెస్ట్ స్టేషన్లు ఏర్పాటు చేయాలన్న అంశం అటకెక్కింది. తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 30 ఫారెస్ట్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అటవీశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి ఆయుధాలు అందజేయాలని కోరింది. ఈ ప్రతిపాదనలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి.
Telangana: వచ్చే పార్లమెంట్ ఎన్నికలు దేశ భవిష్యత్తుకు సంబంధించినవని.. మోదీతోనే దేశ భవిష్యత్తు భద్రంగా ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్రెడ్డి అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు చచ్చేది లేదన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కాంగ్రెస్ నాయకులే వద్దంటున్నారన్నారు.
Telangana: జిల్లాలోని చెన్నూర్ మండలం కమ్మరపల్లిలో యువకుడి దారుణ హత్య కలకలం రేపుతోంది. మృతుడు పొన్నారం గ్రామానికి చెందిన రామగిరి మహేందర్గా గుర్తించారు.
మంచిర్యాల: మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత బాల్క సుమన్కు మంచిర్యాల పోలీసులు నోటీసులు జారీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఇటీవల బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు పిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బాల్క సుమన్కు నోటీసులు జారీ చేస్తూ.. విచారణకు రావాలని ఆదేశించారు.
మంచిర్యాల: బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు చిత్తుగా ఓడించినా సుమన్కు బుద్ది లేదన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మంచిర్యాలలో మీడియాతో మాట్లాడుతూ...
Telangana: ఇంద్రవెల్లి దళిత గిరిజన దండోరా సభ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు నాంది పలికిందని.. అందుకే సీఎం హోదాలో రేవంత్ రెడ్డి మొదటి సభ కూడా మళ్ళీ అక్కడే నిర్వహిస్తున్నామని మంత్రి సీతక్క వెల్లడించారు.
సింగరేణి ఎన్నికల ( Singareni Elections )ను కార్మికులు బహిష్కరించాలని మావోయిస్టు సింగరేణి కోల్ బెల్ట్ ఏరియా కమిటి కార్యదర్శి ప్రభాత్ పేర్కొన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. జాతీయ కార్మిక సంఘాలతో పాటు తెలంగాణ సెంటిమెంట్తో గెలిచిన టీబీజీకేఎస్ కూడా కార్మికులను మోసం చేసిందని చెప్పారు.
మంచిర్యాల జిల్లా: కోటపల్లి, వెంచపల్లి మహిళా బీట్ ఆఫీసర్ ఆత్మహత్యాయత్నం చేశారు. తన క్వార్టర్లో నిద్రమాత్రలు మింగి అపస్మారకస్థితికి చేరుకున్నారు. వెంటనే భర్త రాజేష్ ఆమెను మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
అసెంబ్లీ ఎన్నికల పక్రియ ముగియడంతో మినీ సార్వత్రిక ఎన్నికల సంరంబాన్ని తలపించే సింగరేణి
తెలంగాణను నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని ముఖ్యమంత్రి కేసీఆర్ విరుచుకుపడ్డారు.