Home » Manipur Violence
మూడు నెలలుగా హింసాకాండతో అట్టుడుకుతున్న మణిపూర్(Manipur)లో క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించేందుకు ప్రతిపక్షాల(Opposition )కు చెందిన 21 మంది ఎంపీల బృందం శనివారం రాష్ట్ర రాజధాని ఇంఫాల్(Imphal)కు చేరుకుంది.
మణిపూర్: మైతేయీ, కుకీ వర్గాల మధ్య నెలకొన్న ద్వేషం, అపనమ్మకాల్ని అంతం చేయడానికి తాను కృషి చేస్తున్నానని మణిపూర్ గవర్నర్ అనుసూయ ఉయికే పేర్కొన్నారు. శనివారం చురచంద్పూర్ జిల్లాలోని ఒక సహాయ శిబిరాన్ని..
మణిపూర్ హింసపై భారత ప్రధాన న్యాయమూర్తి , సుప్రీంకోర్టుపై చేసిన వ్యాఖ్యలకు గాను చెన్నైకి చెందిన ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, పబ్లిషర్ బద్రి శేషాద్రిని పోలీసులు శనివారంనాడు అరెస్టు చేశారు.
మణిపూర్ అంశంపై పార్లమెంటులో చర్చ, ప్రధాని మోదీ ప్రకటనకు పట్టుబడుతూ ప్రతిపక్షాలు ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఆగస్టు 2 లేదా 3 తేదీల్లో చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన మణిపూర్ మహిళల నగ్నంగా ఊరేగించి, అత్యాచారం వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి నిజానిజాలను నిగ్గు తేల్చాలని ఆదేశించింది.
మైతేయీ, కుకీ జాతుల మధ్య వైరంతో దాదాపు మూడు నెలలుగా అట్టుడికిపోతున్న మణిపూర్లో (Manipur Violence) కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇంటర్నెట్ సేవలను పాక్షికంగా పునరుద్ధరిస్తూ మణిపూర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బ్రాండ్బ్యాండ్ సేవలు పొందేందుకు అనుమతినిచ్చింది. స్థిరమైన ఒకే ఒక్క ఐపీ కనెక్షన్ (static IP connection) ఉన్న ఇంటర్నెట్ పరిమితంగా వినియోగించుకోవచ్చని పేర్కొంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.