Home » Minister Anagani Satya Prasad
చిన్న, చిన్న పిల్లలు కూడా గంజాయి మత్తులో విచక్షణరహితంగా వ్యవహరిస్తున్నారని హోం మంత్రి వంగలపూడి అనిత ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు బంగారు భవిష్యత్ను నాశనం చేసుకోవద్దని సూచించారు. గంజాయి రవాణా, గంజాయి సాగు లేకుండా ఈగల్ యాక్షన్ టీం రంగంలోకి దిగిందని అన్నారు. టెక్నాలజీ కూడా ఉపయోగించి గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు.
ప్రజలకు భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు లేకుండా రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేస్తామని, సమస్యల పరిష్కారానికి పటిష్ఠ చర్యలు చేపడతామని రెవెన్యూ..
అన్న నందమూరి తారకరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి బీసీలకు సముచిత స్థానం కల్పించిందని, సామాజిక ఆర్థిక రంగాల్లో ప్రోత్సహించిందీ...
ఆంధ్రప్రదేశ్కు పట్టిన శని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని అధికార తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. గత ఐదేళ్లలో జగన్ చేసిన తప్పుల వల్లే రాష్ట్రంలో వరద పోటెత్తిందని తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది. గత ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటే ఇప్పుడు ఇలా జరిగి ఉండేది కాదని చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్ పెను విపత్తు అని మండిపడింది.
జగన్ ప్రభుత్వంలో వైసీపీ నేతలు కుట్ర పూరితంగా ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములను చౌకగా కొట్టేశారని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ (Minister Anagani Satya Prasad) ఆరోపించారు. ఒరిజనల్ అసైనీలకు లబ్ధి చేకూర్చేందుకే ఫ్రీ హోల్డ్ చేసిన అసైన్డ్ భూముల రిజిస్ర్టేషన్లు మూడు నెలల పాటు నిలిపివేసినట్లు వివరించారు.