• Home » Nalgonda

Nalgonda

Saligauraram SI : భర్తతో ఉండాలనే కోరిక లేదా?

Saligauraram SI : భర్తతో ఉండాలనే కోరిక లేదా?

భూ వివాదంలో న్యాయం చేయాలని పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లిన తనను ఎస్సై వేధించారంటూ ఓ మహిళ నల్లగొండ ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

Nalgonda: హైదరాబాద్‌-విజయవాడ హైవేపై 17 బ్లాక్‌స్పాట్లకు మోక్షం!

Nalgonda: హైదరాబాద్‌-విజయవాడ హైవేపై 17 బ్లాక్‌స్పాట్లకు మోక్షం!

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌-163)పై ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నట్టు గుర్తించిన 17 బ్లాక్‌స్పాట్‌ల బెడద త్వరలో తొలగిపోనుంది. ఆయా ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు చేపట్టే పనులతో పాటు నల్లగొండ జిల్లా చిట్యాలలో హైవేపై నిర్మించే ప్లై ఓవర్‌ నిర్మాణానికి రోడ్లు,

Nalgonda: మా ఊర్లో సగం ఇళ్లకే భగీరథ నీళ్లు ..

Nalgonda: మా ఊర్లో సగం ఇళ్లకే భగీరథ నీళ్లు ..

తన సొంత గ్రామంలో మిషన్‌ భగీరథ నీళ్లు సగం ఇళ్లకే వస్తున్నాయని శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. శనివారం జరిగిన నల్లగొండ జడ్పీ సర్వసభ్య చివరి సమావేశంలో ఆయన మాట్లాడుతూ..

Telangana: పోచారంపై షాకింగ్ కామెంట్స్ చేసిన మాజీ మంత్రి..

Telangana: పోచారంపై షాకింగ్ కామెంట్స్ చేసిన మాజీ మంత్రి..

పోచారం శ్రీనివాస్ రెడ్డి(Pocharam Srinivas Reddy) బీఆర్ఎస్‌ను(BRS) వీడటంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి(Jagadish Reddy) తీవ్రంగా స్పందించారు. ఆయన ఎందుకు పార్టీ మారాల్సి వచ్చిందో తెలియదని అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన జగదీష్ రెడ్డి.. పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారడం దురదృష్టకరం అన్నారు.

Telangana: ఉపాధి హామీ పనికి వెళ్లిన ఐఆర్‌ఎస్ అధికారి.. కూలీలతో కలిసి ఏం చేశారంటే..

Telangana: ఉపాధి హామీ పనికి వెళ్లిన ఐఆర్‌ఎస్ అధికారి.. కూలీలతో కలిసి ఏం చేశారంటే..

సాధారణంగా దినసరి కూలీలు.. ఉద్యోగం లేకుండా గ్రామాల్లో ఖాళీగా ఉండే వ్యక్తులు ఉపాధి హామీ పనికి వెళ్తారనేది మనందరికీ తెలుసు. అందుకే దీనిని కరువు పని అని కూడా అంటారు. ప్రజలు కరువులో ఉన్నప్పుడు ప్రభుత్వం ఉపాధి కల్పిస్తోంది. అయితే తెలంగాణలోని సూర్యపేట జిల్లాలోని ఓ గ్రామంలో ఉపాధి హామీ పనిలో ఓ ఐఆర్ఎస్ అధికారి ప్రత్యక్షమయ్యారు.

Chandampet: 85 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం!

Chandampet: 85 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం!

మద్యం మత్తులో 85 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారానికి ఒడిగట్టాడో దుర్మార్గుడు. నల్లగొండ జిల్లా చందంపేట మండలంలో ఈ ఘటన జరిగింది. ఎస్సై సతీశ్‌ వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలో ఓ వృద్ధురాలు ఒంటరిగా నివసిస్తోంది.

Jagadish Reddy: కమిషన్ల పేరుతో ప్రజల దృష్టి మరలిస్తున్నారు: మాజీమంత్రి జగదీశ్ రెడ్డి

Jagadish Reddy: కమిషన్ల పేరుతో ప్రజల దృష్టి మరలిస్తున్నారు: మాజీమంత్రి జగదీశ్ రెడ్డి

విద్యుత్ కొనుగోళ్లు , కాళేశ్వరం ప్రాజెక్టుల విచారణ(Kaleswaram project)పై మాజీమంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) స్పందించారు. విచారణ కమిషన్లు వాటి పని అవి చేసుకుంటాయని, రాష్ట్ర ప్రభుత్వం మీడియాకు ఎందుకు లీకులు ఇస్తోందని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరంలో నీళ్లు నిలిపి సాగు నీరు అందించకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.

Nagarjuna Sagar: బుద్ధవనాన్ని అగ్రస్థానంలో నిలుపుతాం మంత్రి జూపల్లి

Nagarjuna Sagar: బుద్ధవనాన్ని అగ్రస్థానంలో నిలుపుతాం మంత్రి జూపల్లి

రాష్ట్రంలోని బుద్ధవనాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

Nalgonda: తప్పుడు పత్రాలతో రుణాలు..

Nalgonda: తప్పుడు పత్రాలతో రుణాలు..

అమాయకుల ఆధార్‌ కార్డులను సేకరించి వాటిలో చిరునామా మార్చడంతోపాటు వారి పేరిట తప్పుడు పత్రాలతో బ్యాంకుల నుంచి రుణాలు పొందుతున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు నల్లగొండ జిల్లా ఎస్పీ చందన దీప్తి శనివారం తెలిపారు.

Nalgonda: తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో పల్నాడు వైసీపీ నాయకుల మకాం!

Nalgonda: తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో పల్నాడు వైసీపీ నాయకుల మకాం!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చూసిన వైసీపీ నేతలు తెలంగాణకు మకాం మార్చారు. ఏపీలోని పల్నాడు జిల్లాకు చెందిన నాయకులు, కార్యకర్తలు తెలంగాణ సరిహద్దులోని నల్లగొండ జిల్లా మిర్యాలగూడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల్లో కృష్ణపట్టె గ్రామాలు, సమీప పట్టణాల్లో తిష్ఠవేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి