Home » Nellore politics
నెల్లూరు పార్లమెంట్లో వైసీపీకి పెట్టని కోటల్లా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు బద్దలయ్యాయి. దీంతో టీడీపీ విజయావకాశాలు రోజు రోజుకు మెరుగుపడుతుండగా.. వైసీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారింది. నియోజకవర్గానికి పరిచయం అక్కర్లేని నాయకుడు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి కూటమి పక్షాన రంగంలోకి దిగగా.
నెల్లూరు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల రాజు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ .. స్వయంగా ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ‘బిగ్ డిబేట్’లో తెలుసుకుందాం వచ్చేయండి. ఇంకెందుకు ఆలస్యం.. ఈ లింక్ను క్లిక్ చేసి దమ్మున్న ఏబీఎన్లో చూసేయండి..
గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకొంది. అలాంటి పార్టీకి ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని ఓ పక్క సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఆ పార్టీ నేడు ఓటమి అంచున నిలబడిందంటే.. అందుకు నెల్లూరు జిల్లాలో నాడు చోటు చేసుకున్న వరుస పరిణామాల కారణంగానే ఆ పార్టీ నేడు ఈ పరిస్థితికి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు తమదైన శైలిలో విశ్లేషిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) ‘‘నిజం గెలవాలి’’ (Nijam Gelavali) యాత్ర నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం మండలంలో కొనసాగుతోంది. ఆమెకి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. శనివారం నాడు వెంకటాచలం మండలంలోని పుంజలూరుపాడు గ్రామంలో ఆరణి నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులను భువనేశ్వరి పరామర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ను తట్టుకోలేక గుండె పోటుకు గురై నారాయణ రెడ్డి (54) మృతి చెందారు.
Nellore News: ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు(AP Assembly Elections) సమయం దగ్గరపడుతోంది. రాష్ట్రంలో ఈసారి వైసీపీ(YCP) ఓటమి దాదాపు ఖాయం అని ప్రజల్లో గట్టి చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో ఈసారి తాను ఎలాగైనా గెలవాలనే ఉద్దేశ్యంతో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి(Kakani Govardhan Reddy) భారీ కుట్రకు తెరలేపినట్లు తెలుస్తోంది. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి పరిశీలనలో అడ్డగోలు నియామకాల వ్యవహారం..
ఎట్టిపరిస్థితుల్లోనూ టీడీపీ (TDP) ని వీడేది లేదని ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు (Bollineni Ramarao) స్పష్టం చేశారు. సోమవారం నాడు నెల్లూరులో బొల్లినేని రామారావు తన అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా ముఖ్య నేతలతో అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బొల్లినేని మీడియాతో మాట్లాడుతూ... తనను ఒక్క మాట కూడా సంప్రదించకుండానే ఉదయగిరి అభ్యర్థిని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించడం బాధించిందని అన్నారు.
AP Politics 2024: ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) ఎన్నికల నోటిఫికేషన్కు చిత్రవిచిత్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టికెట్లు దక్కని.. అసంతృప్తు నేతలు, ఆశావహులు జంపింగ్లు చేసే పనిలో నిమగ్నమయ్యారు. మరీ ముఖ్యంగా అధికార వైసీపీలో సిట్టింగులకు టికెట్లు రాకపోవడంతో అటు టీడీపీ.. ఇటు జనసేన కండువాలు కప్పేసుకుంటున్నారు. ఇప్పుడుంతా జంపింగ్లే జరుగుతున్నాయి..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై(CM YS Jagan) టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణ(Narayana) తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం చేస్తారో చేసుకోండి అంటూ ప్రభుత్వం తీరుపై ఫైర్ అయ్యారు. నెల్లూరులో బుధవారం మీడియాతో మాట్లాడిన నారాయణ.. ‘నీ రైడ్స్కి భయపడను. ఎన్ని సార్లు రైడ్స్ చేస్తారో చేసుకోండి.
AP Elections 2024: విజయసాయిరెడ్డి.. వైసీపీలో (YSR Congress) కీలక నేతగా.. పార్టీలో నంబర్-02గా వ్యవహరిస్తూ వస్తున్నారు.! రెండోసారి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి సీటులో కూర్చోబెట్టడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసుకుంటూ వస్తున్నారు.! ఇలా సాయిరెడ్డి (Vijayasai Reddy).. జగన్ (YS Jagan Reddy) బాగు కోరుతుంటే.. జగన్ మాత్రం విజయసాయిని బలి పశువున చేశారనే ఆరోపణలు సొంత పార్టీ నుంచి వెల్లువెత్తుతున్న పరిస్థితి...
AP Assembly Elections 2024: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు ముందు అధికార వైసీపీకి ( YSR Congress) వరుస షాక్లు తగులుతున్నాయి. ఈ షాక్ల నుంచి తేరుకోకమునుపే ఒక్కో సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీని వీడుతుండటంతో హైకమాండ్ విలవిల్లాడుతోంది. ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు.. మరికొందరు క్యూలో ఉన్నారు కూడా..